తెలంగాణ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం, పాలు అందుబాటులో కేబినెట్ నిర్ణయించింది. గోదావరి పుష్కరాలకు నిధులు కేటాయించాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది.
కీలక…
మరొక రెండు గంట సాటు మాత్రివర్గ సమావేశం జరిగే ఛాన్స్ ఉంది. ఈరోజు గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. గోదావరి పుష్కరాలకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చేందుకు, తొలి విడతలో వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ కేబినెట్ ఓకే చెప్పినట్టు సమాచారం. అలాగే కేసముద్రం ఫైర్ స్టేషన్కు 18 పోస్టులు ఇవ్వడంతో నిర్ణయం తీసుకుంది. గంగాధరలో నూతన డిగ్రీ కాలేజీకి 29 పోస్టులు ఇవ్వడంతో కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

