ముల్లాన్పూర్: ఐపిఎల్లో భాగంగా క్యాలిఫయిర్ 2లో గెలిచి జిటి ఫైనల్కు చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. శుభ్మన్ గిల్ సెంచరితో విజృంభించాడు. 53 బంతుల్లో 104 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సాయి సుదర్శన్ 58 పరుగులు చేసి హిట్ వికెట్ రూపంలో ఔటయ్యాడు. తొలి వికెట్కు ఓపెనర్లు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాచ్ అనంతరం జిటి కెప్టెన్ శుభ్మన్ గిల్ మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్ రాయల్స్ ఇద్దరం అర్థం చేసుకొని బ్యాటింగ్ చేశామని, సాయి సుదర్శన్తో బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ బాగుంటుంది. మంచి ఆరంభం దక్కడంతోనే ఈ మ్యాచ్లో గెలిచామన్నారు. తాను చివరి వరకు మ్యాచ్ ముగించాలని నిర్ణయం తీసుకున్నాను. టాస్ వేసే సమయంలో కాస్త అయోమయానికి ఓడామని, టాస్లో కూడా మ్యాచ్ గెలవడం సంతోషాన్ని ఇచ్చింది. ఆర్ఆర్ను 180 నుంచి 190 పరగులు వరకే కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నామని, చివరిలో ఓవర్లో దాటిగా బ్యాటింగ్ చేయడంతో 215 పరుగుల లక్ష్యాన్ని తమ ముందు ఉంచారని గిల్ చెప్పారు.
ఏ బౌలర్ ఎలా అటాకింగ్ చేయాలో మాకు బాగా తెలుసునని వివరించారు. ఈ మ్యాచ్లోనూ సాయి సుదర్శన్ హిట్ వికెట్ రూపంలోనే వెనుదిరిగాడని, సామాజిక మాధ్యమాల్లో కూడా వీడియో చూశానని చెప్పారు. సాయి చేతులకు ఎప్పుడూ టేప్ వేసి ఉంటుందని, తదుపరి మ్యాచ్లో అదే చేయలేమని నవ్వుతూ గిల్ చెప్పడంతో అక్కడ ఉన్నవారు అందరూ నవ్వారు. ఫైనల్ మ్యాచ్ హోం గ్రౌండ్లో జరుగుతుండడంతో మాకు వస్తుందని, మరో గొప్ప జట్టుతో కలిసి ఫైనల్ మ్యాచ్ ఆడేటప్పుడు నిర్వహించడం మరువకూడదని సూచించింది. పక్క ప్రణాళికతో పాటు నాణ్యమైన క్రికెట్ ఆడితే విజయం వరిస్తుందని గిల్ వివరించారు.

