పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అమెరికా- ఇరాన్ ల మధ్య శాంతిచర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఒక దేశంపై మరొక దేశం దాడికి దిగుతుంది. అమెరికా ఇరాన్ పై దాడి చేయగా, ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులకు దిగింది. మొదట హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా ఇరాన్ పై దాడి చేయగా, తర్వాత ప్రతీకారంగా ఇరాన్ క్షిపణి ప్రయోగం చేసింది. హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా సైనికుడు దాడి చేసిన కొద్దిసేపటికే ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టు వద్ద దాడులు జరిపినట్లు చెబుతున్నారు.
శాంతి ఒప్పందాన్ని…
ఈ మేరకు ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కోర్ దురాక్రమణ చర్యగా జరిగింది. అమెరికా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదే పదే కాల్పులు జరుపుతుందని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ప్రదర్శిస్తుంది. దీనికి తాము ప్రతీకార దాడులు చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. మొత్ం మీద మరోసారి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.

