సూర్యకుమార్ యాదవ్ కొత్త IPL జట్టు: మొత్తానికి ఐపిఎల్ లో ముంబై జట్టు నుంచి సూర్య కుమార్ యాదవ్ వెళ్లిపోవడం ఖాయంగా మారింది. అతడు ముంబై ఇండియన్స్ జట్టును ఇన్ స్టా గ్రామ్ లో అన్ ఫాలో చేశాడు. అంత కాదు ముంబై జట్టుతో గతంలో దిగిన మొత్తం డిలీట్ చేశాడు.. ఈ నేపథ్యంలో అతడు వచ్చే సీజన్లో ముంబై నుంచి బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేనేజ్మెంట్ అతని విషయంలో అంత సానుకూలంగా లేనట్టు కనిపించింది.
సూర్య యాదవ్ ముంబై జట్టు నుంచి బయటికి వస్తే వచ్చే సీజన్లో అతడు ఏ జట్టులో ఆడతాడు.. ఏ జట్టుకు ఆడతాడు.. అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు గానీ.. సూర్య కుమార్ యాదవ్ వచ్చే సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రేడ్లో భాగంగా సూర్య కుమార్ యాదవ్ బెంగళూరు వెళ్తాడని.. బెంగళూరు నుంచి బెతల్.. పావెల్ ముంబై జట్టుకు వెళ్లిపోతారని. రెండు జట్ల మధ్య ఈ ట్రేడ్ కుదిరిందని.. అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలి ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతవరకు సూర్య కుమార్ యాదవ్ తాను ముంబై జట్టు నుంచి బయటికి వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ముంబై జట్టు కూడా సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే అతడు ముంబై ఇండియన్స్ జట్టును సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం రకరకాల ఊహాగానాలకు కారణం. గతంలో ముంబై జట్టు కూడా హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి ట్రేడ్ విధానం తీసుకుంది. అయితే ఇప్పుడు అదే బెంగళూరు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బెంగళూరు ప్రతిపాదనకు.. ముంబై ఓకే చెబుతుందా.. ఈ ట్రేడ్ కార్యరూపం దాల్చుతుందా.. చూడాల్సి ఉంది.
సూర్య కుమార్ యాదవ్ ఈ సీజన్ లో అంతగా ఆడలేదు. అతడు హార్థిక్ పాండ్యాతో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించాడు. టీటీ మీడియాకు టి20 వరల్డ్ కప్ సాధించి పెట్టాడు.. వ్యక్తిగత ప్రదర్శన అంత గొప్పగా చేయలేదు. అందువల్లే అతడి నిర్వహణ జాతీయ జట్టు నుంచి పక్కనపెట్టింది. ఆటగాడిగా కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో అతడు గనుక మిగిలిన టోర్నీలలో అవకాశం వస్తే.. తనను తాను నిరూపించుకుంటే.. జట్టులో స్థానం స్థిరంగా ఉంటుందని.. క్రికెట్ విశ్లేషకులు ప్రస్తుతం జరుగుతున్న ముంబై t20 లో కూడా సూర్యకుమార్ యాదవ్ తన స్థాయిలో ఆడటం లేదు.

