తెలంగాణ:రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలో ఉద్రిక్తత.ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్(ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం) ఏర్పాటు చేసేందుకు భూసేకరణ కోసం వచ్చిన అధికారులు.
తమ భూమి లాక్కునేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు.మండుటెండలో జేసీబీకి అడ్డంగా పడుకుని గ్రామస్తుల నిరసన.
అధికారులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ,భారీగా పోలీసుల మోహరింపు.

