- ఆఫ్ఘనిస్తాన్, లంకలపై ఓటముల తర్వాత కోలుకున్నాం..
- డొమెస్టిక్ అనుభవంతోనే ఫైనల్లో గెలిచాం..
- బౌలింగ్లో లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉందన్న తిలక్ వర్మ
శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ఎ జట్టుపై భారత్ ఎ జట్టు 66 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంపై ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ అనంతరం మాట్లాడారు. టోర్నీ లీగ్ దశలో వరుస ఓటములను ఎదుర్కొని, ఆపై ఫైనల్లో జట్టు చూపిన తెగువ, ఆటతీరు అద్భుతమని ప్రశంసించారు.
నిజమైన క్యారెక్టర్ చూపించారు
“ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరూ తమ నిజమైన క్యారెక్టర్ను చూపించారు. ముఖ్యంగా లీగ్ దశలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్ల చేతుల్లో బ్యాక్-టు-బ్యాక్ మ్యాచ్ల్లో ఓడిపోయినప్పుడు జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంది. కానీ అక్కడి నుంచి కోలుకుని, భారీ రన్ రేట్ మార్జిన్తో మ్యాచ్లు గెలుస్తూ మైదానంలో ప్రదర్శించిన వైఖరి నిజంగా అద్భుతం” అని తిలక్ వర్మ పేర్కొన్నారు. జట్టు విజయ రహస్యం గురించి చెబుతూ, “మా జట్టులోని అందరికీ తమ రాష్ట్రాల డొమెస్టిక్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది.

సూర్యవంశీ, ఆర్య ఓపెనింగ్ అద్భుతం..
డెత్ ఓవర్లో జట్టు ఓవర్స్ట్రాటజీల గురించి వివరిస్తూ.. “మేము పవర్ప్లెలో (1 నుండి 10 ఓవర్లు), 10 నుండి 40 ఓవర్ల మధ్య మ్యాచ్లను ఎలా నిర్మించాలో ముందే ప్లాన్ చేసుకున్నాం. భాగస్వామ్యాలు నెలకొల్పగలిగాం” అని కెప్టెన్ ప్రశంసించారు.

బౌలింగ్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది..
ఈ టోర్నీ ద్వారా జట్టుగా ఏం నేర్చుకున్నారనే ప్రశ్నకు తిలక్ మనకు బౌలింగ్ని అందించడం.. “నిజం సరిపడా మ్యాటింగ్ ప్రదర్శన అనుకున్న స్థాయిలోనే ఉంది. నిజాయితీగా అంగీకరించారు.

