హర్మన్ప్రీత్ కౌర్-ఫాతిమా సనా: భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 వరల్డ్ కప్లో మ్యాచ్ జరిగింది. ఇంటిలోని ఎడ్జ్ బాస్టన్ వేదిక జరిగిన ఈ పోరులో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. తద్వారా చిరకాల ప్రత్యర్థి మీద తనకు తిరుగులేదనిపించుకుంది. తన విజయాల రికార్డును మరింత బలోపేతం చేసుకుంది. ఫలితంగా విజయం సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రశంసలు హోరెత్తిపోతున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ నైతే అభిమానుల ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గతంలో వన్డే వరల్డ్ కప్ అందించిందని, ఇప్పుడు ఏకంగా 20 వరల్డ్ కప్ కూడా అందిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ విజయం సాధించేవిధంగా కౌర్ అనేక ప్రణాళికలను రూపొందించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో జట్టును ముందు వరసలో నిలిపింది. దీని కోసం తిరుగులేని అధిపత్యాన్ని కొనసాగించండి. అంతేకాదు, పాకిస్థాన్ జట్టు లేకుండా ఏ దశలో కూడా గెలిచే అవకాశం ఆడింది. పాకిస్థాన్ జట్టు ఓడితో ఆ జట్టు మీద సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మ్యాచ్లో పాకిస్థాన్ గెలిచేదే. ప్రారంభంలో అద్బుతంగా ఆడింది. ఆతర్వాత చేతులెత్తేసింది. దీంతో పాకిస్థాన్ ఓడిపోవాల్సి వచ్చింది,
భారత్ గెలిచిన తర్వాత రకరకాల వీడియాల్లో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి రకరకాల వీడియాలు రూపొందిస్తున్నారు. ఆ వీడియోలలో భారత్, పాకిస్థాన్ ప్లేయర్లు మైదానంలో కొట్టుకున్నట్టు, ఒకరిమీద మరొకరు దాడి చేసి రూపొందించారు. ఇదంతా నిజమేనా అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అయితే మ్యాచ్ మొత్తం చూసిన వారు అబద్ధమని కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి భారత జట్టు కెప్టెన్ కనీసం పాకిస్థాన్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మాటవరసకైనా మాట్లాడలేదు. అలాంటప్పుడు మన అమ్మాయిలు పాకిస్థాన్ ప్లేయర్లతో ఎలా గొడవ పడతారు? ఇది సాధ్యం కాదు..ఇది ముమ్మాటికీ కొంతమంది టెక్నాలజీతో రూపొందించిన వీడియో. దీన్నిసరదాగా చూసి వదిలేయాలి. అదే నిజమని అనుకుంటే మాత్రం ఇబ్బందిపడక తప్పదని సోషల్ మీడియాలో నెటిజన్లు చూస్తున్నారు.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ షోడౌన్ సమయంలో హర్మన్ప్రీత్ కౌర్ మరియు ఫాతిమా సనా షేక్ కొన్ని ఘాటైన పదాలను మార్చుకోవడంతో విషయాలు మధ్యలో ఉద్రిక్తంగా మారాయి. #INDvsPAK pic.twitter.com/62BZPjzkKr
– ఫరూక్ (@uf2151593) జూన్ 14, 2026

