పెట్రోల్ పంపు ఇంధన మోసం: పెట్రోల్ బంకు దగ్గరకుపోయి..పెట్రోల్ కొట్టుకోవడం మాత్రమే మనకుతెలుసు. ఎంత కొట్టారో ఎదురుగా ఉన్న రీడింగ్ చూపిస్తుంది. కానీ నిజంగా అంతే ట్యాంకులోకి వచ్చి ఉంటుందన్న గ్యారంటీలేదు. ఒక్కోసారి ఇలా స్కాములు చేసిఅడ్డంగా దొరికిపోతూ ఉంటారు. అలాంటి ఘటనే కాన్పూర్ లో జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక పెట్రోల్ బంక్ 45 లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక కారు ట్యాంకులో ఏకంగా 52 లీటర్ల పెట్రోల్ నింపినట్లు బ్యాంకు మిషన్లు చూపించడంతో అతని కారు యజమాని అవాక్కయ్యాడు. బ్యాంకు నిర్వాహకులు రీడింగ్లో మోసానికి గురైన బాధితుల ఫిర్యాదుతో ఈ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక కారు యజమాని కొత్తగా కొనుగోలు చేసిన ఫోక్స్వ్యాగన్ వర్టస్ను 45 లీటర్ల ఇంధన ట్యాంక్తో నింపుతున్నప్పుడు 52 లీటర్ల పెట్రోల్కు బిల్లు చేసి పెట్రోల్ పంప్ స్కామ్కు పాల్పడ్డాడు. యజమాని చరణ్ సింగ్, బిల్లును సవాలు చేసి, ఒక కంపెనీకి కాల్ చేసాడు… pic.twitter.com/zcQg3cnvwF
— ది లాజికల్ ఇండియన్ (@LogicalIndians) జూన్ 2, 2026
ట్యాంకు చిన్నది.. బిల్లు పెద్దది!
కారు యజమాని బంకుకు వెళ్లేసరికే కారు ట్యాంకులో ఇప్పటికే రెండు నుంచి మూడు లీటర్ల ఇంధనం ఉంది. కారు కంపెనీ నిబంధనల ప్రకారం ట్యాంక్ సామర్థ్యం 45 లీటర్లు మాత్రమే. అయితే, బంక్ సిబ్బంది పెట్రోల్ పోయడం ప్రారంభించాక మిషన్ రీడింగ్ ఏకంగా 52 లీటర్లు చూపించింది. అంతటితో ఆగకుండా, ఈ ఇంధనాన్ని ఒకే విడతలో కాకుండా.. మొదట 40 లీటర్లు, ఆ తర్వాత మరో 11 లీటర్ల చొప్పున విడతల వారీగా నింపారు. మిషన్లో గరిష్ట పరిమితి 45 లీటర్లు, ఇప్పుడు అదనంగా మరో 7 లీటర్లు ఎలా పట్టిందనేది మిస్టరీగా మారింది.
క్లీన్ చిట్ ఇచ్చిన అధికారులు
విషయం కాస్త వివాదంతో జిల్లా సరఫరా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా సరఫరా అధికారి రాకేష్ కుమార్ బంకుకు వచ్చి మిషన్లను తనిఖీ చేశారు. అయితే, ఆన్-సైట్ తనిఖీల్లో మిషన్లలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, అవి పక్కగా పనిచేస్తున్నాయని బ్యాంక్ నిర్వాహకులకు క్లీన్ చిట్ ఇచ్చారు. కారు మాన్యువల్ లో పరిమితం కంటే ట్యాంక్లో కొంత అదనపు ఇంధనం పట్టే అవకాశం ఉందని అధికారి సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
కాన్పూర్ కోసం పెట్రోల్ పంపింగ్ లేదు
45 లీటర్ ట్యాంకిలో 52 లీటర్ పెట్రోల్ భరకర్ ఏసా కారణం వైజ్ఞానిక భీ సర్ పకడ్కర్ బైఠే ఉంది.
ఖబర్ హై కి వాహన నిర్మాణ కంపెనీ విభాగం…
— ఖురపెంచి ఢాంచే (@Khurpenchinfra) జూన్ 1, 2026
కంపెనీ మేనేజర్ షాకింగ్ స్టేట్మెంట్
బాధితుడు అధికారుల వివరణ . స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 45 లీటర్ల ట్యాంకులో 9 నుంచి 10 లీటర్ల అదనపు ఇంధనం ఎలా పడుతుందని ప్రశ్నించారు. అయితే, ఈ వివాదంపై ఫోక్స్వ్యాగన్ కంపెనీ అధికారిక అవుట్లెట్ మేనేజర్ సూచన.. తమ కారు ట్యాంకులో 52 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఇంధనం పట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఎయిర్ స్పేస్, పైపులతో కలుపుకున్నా 5 లీటర్ల తేడా ఉండవచ్చేమో కానీ, ఈ స్థాయిలో అదనంగా పట్టడం అసాధ్యమని కంపెనీ టెక్నీషియన్లు స్పష్టం చేయడం బ్యాంక్ మోసాన్ని బలపరుస్తోంది.
ఆలస్యమైన తనిఖీలు – బినామీ డీల్స్ ఆరోపణలు
ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు శనివారం ఫిర్యాదు చేస్తే, అధికారులు సోమవారం మధ్యాహ్నం వరకు బంకుకు రాలేదు. దాదాపు ఒకటిన్నర రోజు ఆలస్యంగా రావడంపై లక్నోలో ఉన్నామని, ఇతర పనులు ఉన్నాయని అధికారులు సాకులు చెప్పారు. ఈ గ్యాప్ను వాడుకుని పెట్రోల్ బంక్ యాజమాన్యం తమ మిషన్లలోని అవకతవకలను, రీడింగ్ మోసాలను సరిచేసుకుని సాక్ష్యాలను మాయం చేసి ఉంటుందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
స్థానిక అధికారులు, పెట్రోల్ బంక్ యాజమాన్యం కుమ్మక్కై వారికి క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని కారు యజమాని మండిపడుతున్నారు. సాధారణంగా బంకుల్లో సామాన్య ప్రజలు ఇలాంటి మోసాలకు నిత్యం కనిపిస్తూనే ఉంటారని, ఈ 52 లీటర్ల ఉదంతంపై సజీవ సాక్ష్యమని సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా చదవండి

