భారతదేశం : కేంద్ర ప్రభుత్వం ఇన్ స్టాగ్రామ్ కు నోటీసులు జారీ చేసింది.
భారతదేశం: కేంద్ర ప్రభుత్వం ఇన్ స్టాగ్రామ్ కు నోటీసులు జారీ చేసింది. చిన్నారులపై వేధింపుల కంటెంట్ ను స్టాలో ప్రమోట్ చేసే యాడ్స్ పై వివరణ ఇవ్వాలంటూ మెటాకు నోటీసులు జారీ చేసింది. అలాంటి కంటెంట్ ను అడ్డుకునేందుకు మెటా ఎలాంటి చర్యలు తీసుకుందోచెప్పాలని కేంద్ర ప్రభుత్వం నోటీసుల్లో గుర్తించింది.
వారి వేధింపుల కంటెంట్ ను…
ఇన్స్టాగ్రామ్లో చిన్నారుల పై వేధింపుల కంటెంట్ను ఎలా అనుమతించాలో నోటీసుల్లో కేంద్ర ప్రభుత్వం కోరింది. అలాంటి కంటెంట్ ను అడ్డుకునేందుకు మెటా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా పూర్తి స్థాయిలో వివరణ అందించిన కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
వార్తల సారాంశం – ఇన్స్టాగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది

