హైదరాబాద్: తమ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యపై ప్రధాన దృష్టి పెట్టింది డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క. కార్మికులకు సేవలు అందించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి భట్టి విక్రమార్క, మంత్రి రాజనర్సింహ ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు కొత్త హెల్త్ కార్డులు భట్టి విక్కమార్క ఏర్పాటు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ రంగంతో పోటీపడేలా ఐఎస్ఐ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని, 15 ఏళ్ల తర్వాత ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్లో రిక్రూమెంట్ గొప్ప విషయం అని తెలియజేశారు. రూ.70 కోట్ల పెండింగ్ బకాయిలు ఇచ్చామని, రూ.30 కోట్లతో ఐఎస్ ఐ మెడికల్ సర్వీస్ లో గ్రీన్ ఛానల్ ప్రస్తావన ప్రకటించింది.
రాష్ట్రంలో నూతన అధ్యాయం మొదలైందని, వైద్య ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్నామని ఉద్యోగులు అన్నారని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఉద్యోగులు ఎంతోమని, ఉద్యోగుల సమస్యలతో బాధపడితే ప్రజల సమస్యల పరిష్కారం కావాలని భట్టి విక్రమార్క సూచించారు. ఉద్యోగుల సమస్యలు సమన్వయంతో పనిచేశామని, IS తో 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షర్లకు ప్రయోజనమని అన్నారు. 9.5 లక్షల మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులతో ప్రయోజనం అని నగదు రహిత చికిత్స విషయంలో ఉద్యోగులు ఇకపై ధైర్యంగా ఉండొచ్చునని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందని తెలిపారు. రాష్ట్రంలో 1.06 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించామని, నగదు రహిత చికిత్స ఉద్యోగోద్యోగులు ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పదేళ్లపాటు అడిగినా..పట్టించుకోలేదని, ఉద్యోగుల బిల్లులను బిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని. ప్రజాప్రభుత్వం రూ.10 వేల కోట్లు పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

