Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- పాజిటివ్ రెస్పాన్స్ తో గుర్తుకొస్తున్నాయి
- ట్రాఫిక్ నరకం.. గుడిహత్నూర్ లో నత్తనడకన అండర్ పాస్ పనులు
- ఐశ్వర్యరాయ్ ప్లాస్టిక్ అని పిలిచినందుకు ఇమ్రాన్ హష్మీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు, వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు
- దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు… ఏపీ, తెలంగాణ వాసుకు గుడ్ న్యూస్
- Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ.. | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది
- సూపర్, మిస్టీరియస్ ఉమెన్గా..
- ASUS Vivobook 15 (2026) భారతదేశంలో ఇంటెల్ కోర్ 5 సిరీస్ 3, 16GB RAM, ధర వెల్లడి చేయబడింది
- 250వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మరియు అమెరికన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు
Author: swathi.gnec@gmail.com
ప్రచురించబడిన తేదీ :మే 18, 2026 , 11:52 am పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు నిర్దిష్ట వయోపరిమితి పెంపు లక్షలాది నిరుద్యోగులకు కొత్త ఆశలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ‘పశ్చిమ బెంగాల్ సర్వీసెస్ (వయోపరిమితి పెంపు) నిబంధనలు, 1981’కు కొత్త సవరణలు జారీ చేసి, వివిధ రాష్ట్రాల్లో ప్రవేశానికి సంఖ్యాపరిమితిని పెంచింది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ (ఆడిట్ బ్రాంచ్) జారీ చేసిన ఈ వయోపరిమితి పెంపు నోటిఫికేషన్ లక్షలాది నిరుద్యోగులకు కొత్త ఆశలు కలిగించింది. నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వయోపరిమితులు ఉత్తర్వు ప్రకారం, గ్రూప్ ఎ నియామకాలకు ప్రస్తుతం వయోపరిమితిని 41 సంవత్సరాలకు పెంచారు. ఇప్పటికే అధిక వయోపరిమితి ఉన్న ఏ పోస్టుకైనా ప్రస్తుత నిబంధనే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రూప్ బి పోస్టులకు అదనపు వయోపరిమితిని 44 ఏళ్లకు సవరించారు. అదే సమయంలో,…
ఇవాళ పెద్ది ట్రైలర్ రానుంది. మధ్యాన్న ముంబైలో మూడు గంటలకు జరిగే ఈవెంట్ గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ మొన్నే అక్కడికి చేరుకోగా మిగిలిన సభ్యులు అక్కడకి వచ్చారు. జాన్వీ కపూర్ ఉండేది అక్కడే కాబట్టి ఇబ్బంది లేదు. మూడు నిమిషాల సుదీర్ఘమైన ట్రైలర్ మీద అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అందులోనూ కొందరు మీడియా ప్రతినిధుల ముందే చూసేసి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చారు. నిజంగా దానికి తగ్గట్టు ఉంటే మాత్రం బ్లాస్ట్ అవుతుంది. హిందీ మార్కెట్ దీని మీద ఆధారపడి ఉంది. సీక్వెల్ కాదు కాబట్టి పుష్పకు దక్కిన అడ్వాంటేజ్ పెద్దికి లేదు. అందులోనూ గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడం ఎంతో కొంత అక్కడి జనాల్లో ప్రభావం చూపుతోంది. దాన్ని పూర్తిగా చెరిపేయాలంటే పెద్ది ట్రైలర్ అదిరిపోవడం అవసరం. కంటెంట్ కరెక్ట్ గా కుదిరి నార్త్ ఆడియన్స్ లో నమ్మకం వస్తే అడ్వాన్స్…
ఇటీవలే విడుదలైన వీరభద్రుడు / కరుప్పు ఊహించని వీకెండ్ నమోదు చేసింది. ట్రేడ్ టాక్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నూతన పాతిక కోట్ల దాకా గ్రాస్ వసూలైనట్టు సమాచారం. సూర్య గత పదమూడు సంవత్సరాల్లో ఈ నెంబర్ చూడలేదు. సింగం 2 తర్వాత ఇంత పెద్ద సక్సెస్ లేకపోవడమే దీనికి కారణం. తమిళనాడులో గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోగా తెలుగు వెర్షన్ సైతం తొంబై వేలు దాటడం విశేషం. ఇవి పెద్ద నెంబర్లు. నిజానికి వీరభద్రుడుకి యునానిమస్ టాక్ రాలేదు. మిక్స్డ్, నెగటివ్, పాజిటివ్ అన్నీ వినిపించాయి. అయితే చాలా కాలం తెలుగు తమిళ బాక్సాఫీస్ కు సరైన మాస్ సినిమా ఒక్కటంటే ఒక్కటి రాలేదు. దీంతో అందరూ ఆకలి మీద ఉన్న తరహాలో వీరభద్రుడుకి వెళ్లిపోయారు. అందులోనూ తమిళ పేరు పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా శుభ్రంగా తెలుగు దేవుడి పేరు టైటిల్ గా…
ధర్మశాల: ఐపీఎల్ 2026 సీజన్లో ధర్మశాలలో ఆదివారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పంజాబ్ జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్కు అర్హత సాధించింది. అద్భుత ప్రదర్శనలతో ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ మరో ఓటమి చవిచూసింది. 223 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్… పూర్తిగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయింది 199 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శశాంక్ సింగ్(56) హాఫ్ సెంచరీ చేసిన పంజాబ్కు ఓటమి తప్పలేదు.కూపర్ కనోలీ(37), సూర్యాంశ్(35), స్టోయినిస్(37), అజ్మతుల్లా(14) పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ప్రియాంష్ ఆర్య(0), ప్రభ్సిమ్రన్ సింగ్(2), శ్రేయస్ అయ్యర్(1) తీవ్రంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో…రసిక్…
ట్రంప్ తుది హెచ్చరిక: ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కీలక మలుపు తీసుకున్నాయి. యుద్ధాన్ని ముగించి దీర్ఘకాలిక ఒప్పందం కోసం అమెరికా ఐదు ముఖ్యమైన అంశాలను ప్రతిపాదించింది. వాటిని ఇరాన్ తిరస్కరించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిపిన చర్చల అనంతరం ఈ పరిణామాలు జరగడం. అమెరికా ప్రతిపాదనలు ఇవీ.. అమెరికా తాజా ప్రతిపాదనలు చాలా కఠినంగా ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి యుద్ధం వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించవద్దు.సుమారు 400 కిలోల ఎన్రిచ్డ్ యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్లో ఒక్క న్యూక్లియర్ ఫెసిలిటీ మాత్రమే నడపాలి. ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయకుండా ఫ్రీ నిలిపివేయాలి. లెబనాన్తో సహా ప్రాంతీయ సమస్యల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఈ షరతులు చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా కూడా ఒత్తిడి పెంచుతాయి. ఇరాన్ తన ప్రతిపాదనల్లో…
ప్రచురించబడిన తేదీ :మే 18, 2026 , 11:29 am సొంత మైదానంలోనే వరుస పరాజయాలు పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక ధర్మశాలలో PBKS చెత్త రికార్డ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి జట్టుకూ తమ సొంత మైదానం ఒక పెద్ద బలంగా ఉంటుంది. హోమ్ గ్రౌండ్లో పిచ్ పరిస్థితులు, వాతావరణం, ప్రేక్షకుల మద్దతు.. ఇలా అన్నీ జట్లకు అదనపు అడ్వాంటేజ్ ఇస్తాయి. అయితే ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) పరిస్థితి పూర్తిగా మారింది. ముఖ్యంగా ధర్మశాల వేదిక పంజాబ్కు ఏమాత్రం కలిసి రావడం లేదు. సొంత మైదానంలోనే వరుస పరాజయాలతో పీబీకేఎస్ ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించే పరిస్థితి. ధర్మశాలలో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ మొత్తం 17 మ్యాచ్లు ఆడింది. అందులో కేవలం 6 విజయాలు మాత్రమే సాధించగా.. 11 మ్యాచ్లలో ఓటమి పాలైంది. ముఖ్యంగా 2023 తర్వాత పరిస్థితి…
కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆర్.వి. ఆర్లేకర్ ఆయనతో ప్రమాణం చేశారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, వివిధ రాష్ట్రాల నేతలు ముఖ్యమంత్రి సతీశన్తో పాటు 20 మంది మంత్రులతో కూడిన కొత్త కేబినెట్ కూడా ఒకేసారి ప్రమాణస్వీకారం చేసింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,…
తెలుగు బులెటిన్లో రాజకీయ మరియు/లేదా సినిమా సంబంధిత కంటెంట్ని వ్రాయడానికి ఆసక్తి ఉందా? సృజనాత్మక రచయితలు, “admin@telugubulletin.com”లో మాకు ఇమెయిల్ చేయండి శక్తివంతమైన కొత్త ప్రాజెక్ట్ కార్డ్లలో ఉండవచ్చు జూనియర్ ఎన్టీఆర్. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ స్టార్ హీరోకి సంబంధించిన ఓ ఇంటెన్స్ యాక్షన్ సబ్జెక్ట్ని ఇటీవలే చెప్పాడని, చర్చలు పాజిటివ్గా సాగుతున్నాయని అర్థమవుతోంది. ఎన్టీఆర్ని పూర్తిగా పవర్ఫుల్ అవతార్లో ప్రెజెంట్ చేయడానికి రూపొందించబడిన కఠినమైన యాక్షన్ బ్యాక్డ్రాప్తో పాటు స్క్రిప్ట్ బలమైన భావోద్వేగ పునాదిని కలిగి ఉంది. వంటి చిత్రాలతో రాహుల్ సంకృత్యన్ బలమైన గుర్తింపు తెచ్చుకున్నారు టాక్సీవాలా మరియు శ్యామ్ సింఘా రాయ్. రెండు సినిమాలు కమర్షియల్ అప్పీల్ను కొనసాగిస్తూనే భావోద్వేగంతో నడిచే కథనాన్ని నిర్వహించగల అతని సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ముఖ్యంగా “శ్యామ్ సింఘా రాయ్”తో రాహుల్ ప్రభావవంతమైన పాత్ర భావోద్వేగాలు మరియు దృశ్యపరంగా గొప్ప కథనంతో పెద్ద ఎత్తున నాటకాన్ని మౌంట్ చేయగలనని నిరూపించాడు. ప్రస్తుతం రాహుల్…
ప్రభాస్ స్పిరిట్ లేటెస్ట్ అప్ డేట్స్: సందీప్ రెడ్డి వంగ – ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ పాత్రలో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ గా నటించబోతున్నారట. ఇప్పటివరకు ప్రేక్షకులు అతన్ని చూడని విధంగా సందీప్ చూపిస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అతని తాత క్యారెక్టర్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించబోతుందట. తాత పాత్రకి కూడా ఒక స్పెషల్ ఎలివేషన్ సీన్స్ అయితే ఉన్నాయట. ఇంతకీ ఆ తాత పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయంలోనే సరైన క్లారిటీ రావడం లేదంటూ కొంతమంది సినిమా మేధావులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తాతగా ఒక బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు రాజాసాబ్ సినిమాలో…
Gold silver Price Today : దిగుతున్న బంగారం ధర.. బంగారం, సిల్వర్ ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే.. | బంగారం వెండి ధర ఈరోజు 18 మే 2026 హైదరాబాద్ విశాఖపట్నం ఢిల్లీలో బంగారం ధర పూర్తి వివరాలు | 10టీవీ
