పవన్ కళ్యాణ్ : భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత జనసేన పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోకుండా.. పాలనపరమైన వ్యవహారాలు.. ఇతర అంశాల మీద దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఏపీ మీద కాకుండా.. తెలంగాణ మీద ఆయన ఫోకస్ పెట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 5 పేజీల లేఖ రాశారు. నిజానికి ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకిలా లేఖ రాశారు. అందులోనూ ఐదు పేజీల లేఖ ఎందుకు రాశారు.. అనే అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి.
పవన్ కళ్యాణ్ రాసిన ఆ ఐదు పేజీల లేఖలలో కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిపై 2023లో హైదరాబాదులోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు అయింది. ఆయన ఇప్పటికీ ఆధ్యాత్మిక విధులలో కొనసాగుతున్నారు. ఆయన మతానికి సంబంధించిన పెద్దల నుంచి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పోలీసులు కూడా ఈ విషయం మీద సీరియస్ గా దృష్టి సారించాలని.. ఆ పవిత్రమైన మతాలయం గౌరవాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ అందులో పేర్కొన్నారు. ఇక ఇటీవల షాబాద్ మండలంలో జరిగిన వ్యవహారం గురించి కూడా పవన్ కళ్యాణ్ ఆ లేఖలో ప్రస్తావించారు.
కేసులకు సంబంధించి.. దర్యాప్తు విషయంలో పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి అనేక రకాలుగా సూచనలు చేశారు. కేసులకు సంబంధించి 60 రోజులు.. 90 రోజులకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసే విధంగా కాల పరిమితి అమలులోకి వచ్చింది పవన్ కళ్యాణ్ సాధారణ అందులో కూడా. ఈ విషయం మీద ప్రతినెల ఎస్పీ.. ఐజి స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. బాధితులైన బాధితులకు బెయిల్ ఇవ్వకుండా కట్టడి చేయాలని. తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు.

