R Madhavan: ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో గత కొన్ని రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ పై సోనమ్ చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా , కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు పార్లమెంట్ ని ముట్టడించారు. ఈ ఉద్యమంలో నిజమైన విద్యార్థులు కూడా కొంత శాతం ఉన్నారు. ఈ నేపథ్యం లో తమిళ హీరో రంగనాథన్ మాధవన్ పై సోషల్ మీడియా లో తీవ్రమైన ట్రోల్స్ ఎదురు అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే మాధవన్ ప్రస్తుతం ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ ఆఫ్ ఇండియా కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన ఆఫీస్ డోర్ పై విద్యార్థులు ‘గాయబ్’ పోస్టర్ ని అంటించారు.
‘గాయబ్’ అంటే తెలుగులో ‘కనుబడుట లేదు’ అని అర్థం. అంతే కాకుండా ‘నీట్ ఫర్ సెల్’ అనే పోస్టర్ ని కూడా అంటించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. దేశంలోనే అత్యున్నత ఫిలిం ఇన్ డిగ్రీ చైర్మన్ గా వ్యహరిస్తూ , వేలమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినప్పుడు స్పందించడం దురదృష్టకరం అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాకుండా సొంత కొడుకుని ఇండియాలో కాకుండా విదేశాల్లో చదివే మాధవన్ కి ఇక్కడి విద్యార్థుల కష్టాలు ఎలా తెలుస్తాయి అంటూ ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. మరి ఒప్పందం మాధవన్ రెస్పాన్స్ ఇస్తారో లేదో చూడాలి. రీసెంట్ గానే మాధవన్ ‘ధురంధర్’ సిరీస్లో అజిత్ దోవల్ పాత్ర పోషించింది , సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం తమిళ సినిమాకు మాత్రమే పరిమితం కాకుండా, పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

