Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- పాజిటివ్ రెస్పాన్స్ తో గుర్తుకొస్తున్నాయి
- ట్రాఫిక్ నరకం.. గుడిహత్నూర్ లో నత్తనడకన అండర్ పాస్ పనులు
- ఐశ్వర్యరాయ్ ప్లాస్టిక్ అని పిలిచినందుకు ఇమ్రాన్ హష్మీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు, వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు
- దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు… ఏపీ, తెలంగాణ వాసుకు గుడ్ న్యూస్
- Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ.. | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది
- సూపర్, మిస్టీరియస్ ఉమెన్గా..
- ASUS Vivobook 15 (2026) భారతదేశంలో ఇంటెల్ కోర్ 5 సిరీస్ 3, 16GB RAM, ధర వెల్లడి చేయబడింది
- 250వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మరియు అమెరికన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు
Author: swathi.gnec@gmail.com
నేటి నుంచి ఉప్పల్ చౌరస్తా మూసివేత | ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా ఆదివారం నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ క్రాస్రోడ్ను తాత్కాలికంగా మూసివేశారు. ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. సంబందిత వార్తలు
CNG Price Hike : వాహనదారులకు షాకిచ్చిన కేంద్రం.. సీఎన్జీ ధరలు మళ్లీ పెరిగాయి.. ఈసారి భారీగా.. | Cng ధరల పెంపు కేంద్రం Cng ధరను మరోసారి పెంచింది, కేజీకి రూ. 1 పెరిగింది | 10టీవీ
– ప్రకటన – నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లో టమాటా ధరలు పెరిగాయి. గత నెలలో కిలో రూ.15-20 ఉన్న టమాటా ప్రస్తుతం రూ.40-60కి చేరుకుంది. గత నెలలో ధరలు పడిపోవడంతో రైతులు సాగు చేయడం, పంట కోతలు నిలిపివేయడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. పెరిగిన ధరలతో రైతులు సంతోషంగా, డిమాండ్కు తగ్గట్లుగా పంట లభించడం లేదని పేర్కొన్నారు. – ప్రకటన –
ఆంధ్రప్రదేశ్:ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో( తిరుమల ) నేడు రద్దీ కొనసాగుతుంది.ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు, శిలాతోరణం వరకు లైన్లో భక్తులు వేచి ఉన్నారు.ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది.రూ.300 శీఘ్రదర్శనంకు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది.సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 నుండి 8 గంటల సమయం పడుతుంది.నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,722 కాగా, 36,705 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు.
సీఎం విజయ్ వద్దే హోం, కీలక శాఖలు..తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు చిత్రం యొక్క శీర్షిక. చెన్నై: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కేబినెట్లో మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలకమైన హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖలను విజయ్ తన వద్దే ఉంచుకున్నారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఆఫీసర్స్, ప్రత్యేక కార్యక్రమాలు, యూత్ వెల్ఫేర్, వృద్ధులు వికలాంగుల సంక్షేమం, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ అండ్ వాటర్ సప్లై శాఖలు కూడా సీఎం వద్దే ఉన్నాయి. సీనియర్ లీడర్ కేఏ సెంగొట్టాయన్ కు ఆర్థిక శాఖ, పెన్షన్లు, అలవెన్సుల శాఖలు అందజేశారు. మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమలు, పెట్టుబడులు, ఎన్. ఆనంద్ కు గ్రామీణాభివృద్ధి, నీటి వనరులు, ఇరిగేషన్.. ఆదవ్ అర్జునకు ప్రజాపనులు, క్రీడలు, బిల్డింగ్స్, హైవేస్, మైనర్ పోర్టులు..కేజీ అరుణ్రాజ్కు హెల్త్, వైద్యవిద్య, ఫ్యామిలీ వెల్ఫేర్.. పి.వెంకటరమణకు ఆహార, పౌర సరఫరాలు, రక్షణ, ధరల శాఖలను కేటాయించారు.…
అగ్ర నటి త్రిష విజయ్తో గొప్ప బంధాన్ని పంచుకుంది. వీరిద్దరూ పెళ్లిలో కలిసి కనిపించారు మరియు ఇది అనేక పుకార్లకు దారితీసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలిచిన తర్వాత అందరి దృష్టి త్రిష వైపు మళ్లింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నటి కనిపించింది మరియు ఆమె భావోద్వేగ క్షణాలు సంగ్రహించబడ్డాయి మరియు అవి సోషల్ మీడియాలో వ్యాపించాయి. దీని తర్వాత ఊహాగానాలు సినిమాలకే పరిమితం కాలేదు. త్రిష తన రాజకీయ అరంగేట్రం చేస్తుందని మరియు ఆమె త్వరలో విజయ్ యొక్క TVK మంత్రివర్గంలోకి తీసుకోబడుతుందని తమిళ రాజకీయ వర్గాలు గట్టిగా ఊహాగానాలు చేస్తున్నాయి. అదే సమయంలో, త్రిష తన ఫీజును పెంచిందని మరియు ఆమె ఇప్పుడు ఒక చిత్రానికి 12 కోట్లు కోట్ చేస్తుందని బలమైన పుకార్లు చెబుతున్నాయి. రజనీకాంత్ తదుపరి చిత్రం కోసం త్రిషను సంప్రదించారని, ఆ ప్రతిపాదనను…
Prabhas Marriage: సినిమా ఇండస్ట్రీలో సక్సెసులనేవి అంత ఈజీగా రావు…ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి వాళ్ళను వాళ్ళు ప్రోత్సహించిన తర్వాత సక్సెస్ లు వరిస్తాయి. ఇక ఇలాంటి కోరికనే కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలను మాట్లాడుతున్నాడు. తనతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు ఆసక్తి చూపిస్తున్నాడు అంటే ఆయన ఏ రేంజ్ సక్సెస్ ని సాధించాడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు సినిమాలతో మరో మెట్టు పైకి ఎక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలు ఆయన రేంజ్ ను మార్చబోతున్నాయి. ప్రభాస్ సినిమాల పరంగా ముందుకు దూసుకెళ్తున్నప్పటికి పర్సనల్ విషయాల్లో మాత్రం చాలా వరకు వెనుకబడిపోయాడని చాలామంది…
Peddi Movie Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాల కంటెంట్ మారిపోయింది. ప్రేక్షకులు డిఫరెంట్ సినిమాలు చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వైవిద్య భారత కథాంశాలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమా వచ్చే నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ తో పాటు మరొక నటుడు కూడా హైలెట్ అవ్వబోతున్నారు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ ని హైలెట్ చేస్తూ వచ్చారు. అంటే రామ్ చరణ్ ఎలాంటి పాత్రను పోషించాడు. అసలు సినిమా థీమ్ ఏంటి ఈ మూవీ ఎక్కడ జరుగుతుంది. ఏ సంవత్సరం కాలంలో ఈ సినిమా నడుస్తుంది…
ప్రచురించబడిన తేదీ :మే 17, 2026 , ఉదయం 9:36 గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం కేకేఆర్ విజయంపై రహానే సంతోషం జట్టు సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్పై కీలక విజయం సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. పట్టికలో రెండు పాయింట్లు చేరడం ఆనందంగా ఉందని చెప్పాడు. తాము ప్రతి మ్యాచ్ను ఒక్కో దశగా తీసుకుంటున్నామని చెప్పారు. జట్టు సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధ్యమైందని రహానే స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్లో కేకేఆర్ 29 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ అనంతరం అజింక్య రహానే మాట్లాడుతూ…’ఇది చాలా మంచి మ్యాచ్. రెండు పాయింట్లు రావడం చాలా ఆనందంగా ఉంది. మైదానంలో చాలా వేడిగా…
RedMagic 11S Pro: ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగదారులలో ఎక్కువగా యూత్ ఉన్నారు. వీర గేమింగ్ ను ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి వారి కోసం అత్యుత్తమ మొబైల్ గేమింగ్, ఫ్లాప్షిప్ పనితీరుతో మొబైల్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. అదే RedMagic 11S Pro. ఇది ఓవర్లాక్ చేయబడిన Snapdragon 8 Elite (Gen 5) ప్రముఖ వెర్షన్ చిప్సెట్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్ మార్కెట్లోకి రాకముందే ఎలా ఉందో. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. RedMagic త్వరలో మార్కెట్లోకి 11S ప్రోను తీసుకురాబోతుంది. ఇది 11 ప్రో సిరీస్కు మధ్య చక్రం రిఫ్రెష్గా రానుందని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం.. ఈ మోడల్ ప్రధానంగా గేమింగ్ పనితీరును మరింత రూపొందించడానికి రూపొందించబడింది. 11S ప్రో డిజైన్ చాలా వరకు RedMagic 11 Pro లాగే అవకాశం ఉంది. ట్రాన్స్పరెంట్ స్టైల్…
