Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- 250వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మరియు అమెరికన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు
- Rythu Bharosa: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఐదో విడత రైతు భరోసా.. | తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఐదో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది
- భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి : పీసీసీ చీఫ్మహేష్ గౌడ్
- హైదరాబాద్ లో ఇల్లు చాలా కాస్ట్లీ గురూ..! దేశంలో మూడో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్…
- ఓసీపీలపై సింగరేణి నజర్..వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడకుండా చర్యలు
- ప్రకాష్ రాజ్ కు కందుల దుర్గేశ్ వార్నింగ్
- ‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి’ జులై 31న విడుదల
- వైభవ్ సూర్యవంశీ : అరంగ్రేటం చేస్తున్న విషయాన్ని ముందుగా వైభవ్ సూర్యవంశీ ఎవరికి చెప్పాడంటే? | వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్రం గురించి అందరికంటే ముందే తెలుసుకున్న వ్యక్తిని వెల్లడించాడు
Author: swathi.gnec@gmail.com
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.. ఉప్పల్, వెలుగు: ఉప్పల్ రింగ్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ పిల్లల నిర్మాణ పనులకు ఆటకం కలగకుండా ఆదివారం నుంచి ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట వెళ్లే ప్రయాణికులు నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాప్ నుంచి బస్సులు ఎక్కాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు మెహఫిల్ హోటల్ పక్క నుంచి ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ద్వారా నాగోల్ వెళ్లి, ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకోవాలి. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద పిస్తా హౌస్ పక్క నుంచి బీరప్పగడ్డ మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాలి. ఉప్పల్ భగాయత్ రోడ్డు చిన్నగా ఉండడం వల్ల వరంగల్ వైపు…
ఈరోజు 17 మే 2026 జాతకం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇలా కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండగా.. ఆ రాశుల వారు స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. ఉద్యోగుల అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వీరికి అనుకూలమైన వాతావరణం ఉండటంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దలను…
తమిళనాడులో జోసఫ్ విజయ్ గెలవడం ఇప్పుడున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర నిర్మాణ దశలో ఒక కొత్త మలుపు అని చెప్పాలి. జోసఫ్ అనే పేరు బైబిల్ పునాదిగా వచ్చింది. అది జీసెస్ క్రీస్తు తండ్రి పేరు కూడా. జీసెస్ ఆయన కన్న కొడుకు కాకపోయినా జోసఫ్ ఆయనను హైరోడ్ అనే రోమన్ పాలకుడు చంపకుండా కాపాడటానికి ఈజిప్టుకు తీసుకువెళ్లాడు. కొడుకును, తల్లి మేరీని రక్షించాడు. తరువాత ఆయన జీసెస్కి రాయడం, చదవడం, వడ్రంగి పని నేర్పించాడు. ఆ జోసఫ్ పేరునే తమిళ విజయ్ కి ఆయన తల్లిదండ్రులు పెట్టారు. ఆ జోసఫ్ ఇప్పుడు ఆ క్రిస్టియన్ పేరుగల మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. జోసఫ్విజయ్ గెలుపు పద్ధతి.. భారతదేశంలో క్రైస్తవులంతా జాతివ్యతిరేకులనే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న దశలో కొద్దిమంది మాత్రమే క్రిస్టియన్లు ఉన్న ఒక పెద్ద రాష్ట్రమైన తమిళనాడుకు ముఖ్యమంత్రి కావడం ఆశ్చర్యకరమయినదే. ద్రవిడ స్థాన్గా ఎదిగిన పెరియార్ భూమి మాత్రమే…
చిరంజీవి లీక్ చేసిన పెద్ది ట్రైలర్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం పై అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ‘గేమ్ చెంజర్’ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ అభిమానులు గాయపడ్డ సింహాలు లాగా మారిపోయారు. కాస్త డీసెంట్ కంటెంట్ ని ఇచ్చినా సరే, వేరే లెవెల్ కి తీసుకెళ్తాము అనేంతలా ఉన్నారు, అలాంటి సమయం లో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కంటెంట్ ని వాళ్ళ ముందు పెట్టి ఊరిస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉంటారు ?, ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ బ్లాక్ బస్టర్ ని సూచిస్తుంది, కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాం అనే నమ్మకాన్ని ఇచ్చింది. ఇక ఈ నెల 18న విడుదల చేయబోయే ట్రైలర్ తో , ఆ నమ్మకం వెయ్యి రెట్లు పక్కా అని అంటున్నారు విశ్లేషకులు.…
మార్కుల ఆధారంగా చేర్చుకునేందుకు ఛాన్స్ ఇవ్వాలి చెన్నై : మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. బీజేపీ కూటమి చేతగానితనం వల్లనే గత కొన్నేళ్లుగా ఏ పరీక్ష నిర్వహించినా అది లీక్ అవుతూ వచ్చిందన్నారు. ఈ ఏడాది మే 3వ తేదీన నిర్వ హించిన నీట్ యుజి 2026 పరీక్ష నిర్వ హించింది నేష న ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) . దేశ వ్యాప్తంగా 26 లక్షలకు పైగా పరీక్షలు రాశారు. బీజేపీకి చెందిన నాయకుడు ఈ పరీక్ష పేపర్లను లీక్ చేయడం కలకలం రేపింది. దీనితో గత్యంతరం లేక దర్యాప్తు సంస్థ సీబీఐని విచారణకు కేంద్రం. 2026–27 విద్యా సంవత్సరానికి నీట్కు మినహాయింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు మాజీ సీఎం ఎంకే స్టాలిన్. మార్కుల ఆధారంగా విద్యార్థులను చేర్చుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలి. ఇటీవల…
వీరభద్రుడు కలెక్షన్స్: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సూర్యకి చాలా కాలం తర్వాత పబ్లిక్ లో ఇలా పాజిటివ్ టాక్ రావడంతో , సౌత్ రాష్ట్రాలన్నీ ఊగిపోయాయి. ఒక్క తమిళనాడు లో కాదు , తెలుగు రాష్ట్రాల్లో , కేరళలో, కర్ణాటకలో ఈ చిత్రం బంపర్ ఓపెనింగ్ దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత సౌత్ లో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న మొట్టమొదటి హీరో సూర్య. ఇన్ని రోజులు ఆయనకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడకపోవడం వల్ల , బాగా మార్కెట్ డౌన్ అయ్యింది. కానీ ఇప్పుడు మంచి సినిమా పడేలోపు అన్ని సెంటర్స్ లో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. రాష్ట్ర వారీగా ఈ చిత్రం ఎంత గ్రాస్…
9, 10 తరగతులకు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ 2026 జూన్ 1 నుంచి అమలులోకి మూడు భాషలలో రెండు భారతీయ భాషలు తప్పనిసరి మూడో భాషకు బోర్డు ఎగ్జామ్ నుంచి మినహాయింపు స్కూల్ స్థాయిలోనే ఇంటర్నల్ ఎగ్జామ్ ఉత్తర్ణత తప్పనిసరి, విదేశీ భాషా ఎంపిక మాత్రమే జాతీయ విద్యావిధానంలో భాగంగా కీలక నిర్ణయంన్యూఢిల్లీ : సిబిఎస్ త్రిభాషా తప్పనిసరి చేసింది. ఈ మేరకు శనివారం విడుదల జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్కూళ్ల భాషా విధానంలో ఈ ఏడాది జులై 1 నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల సూత్రం వర్తిస్తుంది. నిబంధన ప్రకారం విద్యార్థులు చదవాల్సిన మూడు భాషల్లో కనీసం రెండు కచ్చితంగా ప్రాంతీయ కొత్త భారతీయ భాషలై ఉండాలి. ఒకవేళ విద్యార్థులు ఫ్రెంచ్, జర్మన్ వంటి విదేశీ భాషలను అభ్యసించుకోవాలని భావిస్తే మిగిలిన రెండు భాషలు భారతీయ…
తెలంగాణ:మధ్యతరగతి నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎంతటి విషాదాన్ని నింపుతాయో చెప్పడానికి అంబర్పేటలో జరిగిన ఈ ఘటన ఒక నిదర్శనం.తన కళ్లముందే తల్లి పడుతున్న కష్టం, తండ్రి బాధ్యతారాహిత్యం, వీరికి తోడు కుటుంబంపై ఉన్న అప్పుల భారం ఒక యువ ప్రాణాన్ని బలితీసుకుంది.అక్క వివాహం కోసం చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక,భవిష్యత్తుపై ఆందోళనతో ఒక విద్యార్థి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు.ఈనాడు కథనం ప్రకారం… అంబర్పేటలోని బాగ్ అంబర్పేట ధోబీగల్లీకి చెందిన రావుల అరవింద్, సంధ్య దంపతులది నిరుపేద కుటుంబం.వీరికి ఒక కుమార్తె,ఒక కుమారుడు శరత్కుమార్( Sarathkumar ) (23) ఉన్నారు.తండ్రి అరవింద్( అరవింద్ ) మద్యానికి బానిస కావడంతో ఇంటి బాధ్యతలను పూర్తిగా గాలికొదిలేశాడు.దీంతో తల్లి సంధ్య కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.రెండేళ్ల క్రితం తన కుమార్తె వివాహం కోసం కుటుంబం మొత్తంలో అప్పులు చేసింది.ఉన్నంతలో ఆడంబరం కాకపోయినా, ఒక సామాన్య వివాహానికి లక్షల రూపాయల అప్పు…
మండిపోయే ఎండలు, ఉక్కపోత.. వేసవి కాలం రాగానే వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఇలాంటి టైంలో బాడీకి కావాల్సింది కేవలం దాహం తీర్చే నీళ్లు మాత్రమే కాదు, శక్తినిచ్చే పోషకాలు కూడా! అందుకే ఈ వేసవిలో మన శరీరాన్ని కాపాడే ఒక అద్భుతమైన “నేచురల్ షీల్డ్” గురించి మనం తెలుసుకోవాలి. అదే ‘సత్తు షర్బత్’. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ డ్రింక్ ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే మీరు అస్సలు వదలరు! అసలు సత్తు అంటే ఏమిటి?: చాలామందికి సత్తు అంటే ఏంటో తెలియకపోవచ్చు. వేయించిన శనగలను పొడి చేసి దానిని ‘సత్తు’ అంటారు. ఇక కొన్ని ప్రాంతాలకు బార్లీ లేదా మొక్కజొన్న పిండిని కూడా కలుపుతుంటారు. ఇది పాతకాలపు పద్ధతి అయినప్పటికీ, ప్రస్తుతం దీనిని ఒక ‘సూపర్ ఫుడ్’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. ప్రోటీన్ల ఖజానా ఈ పానీయం: సత్తు షర్బత్లో ప్రోటీన్, ఫైబర్,…
Bandi Bhagirath : చర్లపల్లి జైలుకు బండి భగీరథ్.. 14రోజులు రిమాండ్.. నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ | బండి భగీరథ కేసులో 14 రోజుల రిమాండ్ చెర్లపల్లి జైలుకు తరలింపు | 10టీవీ
