Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ఇవేం ప్రమోషన్లు.. ఇదేం పద్దతి?.. జూనియర్లకు పదోన్నతి ఇవ్వడంపై సీనియర్ ఇరిగేషన్ ఇంజినీర్ల ఆగ్రహం-Namasthe Telangana
- Donald Trump : ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లవి మొసలి కన్నీరు.. అందరినీ ఒక్కదెబ్బతో లేపాస్తం.. | ఖమేనీ అంత్యక్రియల్లో ఏడుస్తున్న ఇరానియన్లపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- బీజేపీ ఎమ్మెల్యేకు నాలుగేళ్లు జైలు శిక్ష
- ప్రజాలతోనే నేరుగా… చంద్రబాబు కొత్త ప్రయోగం!
- మహేష్ బాబు చేసిన ఈ రెండు తప్పులు ఆయన్ని నెంబర్
- మా ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెడుతోంది: మమత
- హర్మూజ్లో కొత్త సేవా రుసుములు: ఇరాన్
- పాజిటివ్ రెస్పాన్స్ తో గుర్తుకొస్తున్నాయి
Author: swathi.gnec@gmail.com
తెలంగాణలో భూముల ధరల పెంపు : పొంగులేటి | తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు సంబందిత వార్తలు
తెలుగు బులెటిన్లో రాజకీయ మరియు/లేదా సినిమా సంబంధిత కంటెంట్ని వ్రాయడానికి ఆసక్తి ఉందా? సృజనాత్మక రచయితలు, “admin@telugubulletin.com”లో మాకు ఇమెయిల్ చేయండి రామ్ చరణ్ రాబోయే సినిమా పెద్ది టాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్ట్లలో ఒకటిగా మెల్లగా మారుతోంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. ఒకప్పుడు రామ్ చరణ్ మార్కెట్ తగ్గిందని భావించేవారు కూడా గేమ్ మారేవాడు ఇప్పుడు సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. చుట్టూ పెరుగుతున్న విశ్వాసం పెద్ది అనేది ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ విజయం తర్వాత RRRరామ్ చరణ్కి ఎదురుదెబ్బలు తగిలాయి ఆచార్య మరియు గేమ్ మారేవాడు. అయితే, పరిశ్రమ పరిశీలకులు ఇప్పుడు ఆ చిత్రాలు అతని మొత్తం క్రేజ్ మరియు మార్కెట్ విలువను ప్రభావితం చేయలేదని నమ్ముతున్నారు. బదులుగా, పెద్ది విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేయగలిగింది, అభిమానులు, ట్రేడ్ సర్కిల్లు మరియు సాధారణ ప్రేక్షకులలో అంచనాలను పెంచింది. ఈ బలమైన అంచనాల వెనుక దర్శకుడు…
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ప్రేమ పేరుతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ యువతిని అతికిరాతకంగా గొంతు కోసి చంపాడు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. యువతిపై దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన ఆమె బంధువులు, స్థానికులు.. పారిపోతున్న నిందితుడిని పట్టుకున్నారు. కళ్లెదుటే యువతి ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బంధువులు.. నిందితుడిని బంధించి చితకబాదారు. తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న ఆ యువకుడిని సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రక్షించారు. ప్రస్తుతం నిందితుడిని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Sunrisers Vs RCB టిక్కెట్ ధరలు: సీట్లు బాగుండవు. ఒకవేళ బాగున్నా అనిపించేలా.. అందులో పావురాల రెట్టలు కనిపిస్తాయి. దుమ్ము ధూళి.. ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాల అపరిశుభ్రం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి చోట టికెట్ మ్యాచ్ చూడటమే ఇబ్బంది అనుకుంటే.. పైగా వేలకు వేలు కోసం ఖర్చు పెట్టాలి. ఇప్పుడైతే అంతకుమించిన స్థాయిలో ధర పెంచారు. చోట క్రికెట్ మ్యాచ్ ఎలా చూడాలి.. జేబులకు చిల్లు పెట్టుకుని.. కార్పొరేటర్లకు ఇవ్వాలా.. దీనిని క్రికెట్ అంటారా.. ఇంతగానం రేట్లు ఎందుకు పెంచినట్టు.. ఎవరి కోసం పెంచినట్టు.. ఐపీఎల్ అనేదే ఒక పెద్ద దందా.. ఇటీవల గుజరాత్ ఆడిన మ్యాచ్ లు చూస్తే అది అర్థమవుతుంది. ఇంకా లోతుల్లోకి వెళ్లడం లేదు గానీ.. ఈ సీజన్లో డ్రీం లె లాంటి మట్కా కంపెనీలకు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ఆ లోటును ఇదిగో ఇలా మార్చుకుంటున్నారు. అడ్డగోలుగా ధరలు పెంచేసి.. క్రికెట్…
తెలంగాణ:కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ( పెట్రోల్, డీజిల్, గ్యాస్ )ధరలకు నిరసనగా సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గం ఆదివారం జిల్లామూలం:TeluguStop.com మరింత చదవండి..
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆపరేషన్ చేయించుకుని స్వల్ప వ్యవధి మాత్రమే విశ్రాంతి తీసుకున్న పవన్… గురువారమే మంగళగిరి చేరుకున్నారు. శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన శ్రేణుల సమావేశంలో ప్రసంగించిన పవన్… ఈ వారం పది రోజులుగా తన గురించి జరిగిన అన్ని రకాల చర్చలకు సమాధానం ఇచ్చారు. తన సొంత సామాజిక వర్గం కాపులపైనా ఆయన తనదైన శైలి సెటైర్లు సంధించారు. అసలు మిమ్మల్ని నమ్మేదెలా అని కూడా ఆయన ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దివంగత వంగవీటి రంగా గురించి చాలా మంది నేతలు ప్రస్తావిస్తున్న విషయంపై స్పందించిన పవన్…రంగా గారు బతికుండగా ఆయనను ఎందుకు రక్షించుకోలేకపోయారని ప్రశ్నించారు. బతికుండగానే తనకు ప్రాణహాని ఉందని స్వయంగా రంగా గారే చెప్పినట్లు ఏ ఒక్కరు కూడా ఆయనను రక్షించుకునే యత్నం…
ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ వరుస వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎన్నికల సంఘం మే 21 లేదా 22 తేదీల్లో ఈ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. అదే సమయంలో, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు కూడా ఢిల్లీలో ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకంపై కూటమి భాగస్వామ్య పక్షాలు విస్తృత అవగాహనకు వచ్చినట్లు సమాచారం. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి రెండు సీట్లు, బీజేపీ, జనసేనలకు ఒక్కో సీటు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యర్థిపై బీజేపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యక్తిగతంగా పేరును క్లియర్ చేసినట్లు భావిస్తున్నారు. రాజ్యసభ బెర్త్ రేసులో పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్…
తెలంగాణ:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్- యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ (NEET-UG ప్రశ్నపత్రం లీక్)కేసులో కీలక మలుపు జరిగింది.ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పీవీ కులకర్ణిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.రసాయన శాస్త్ర లెక్చరర్గా పనిచేస్తున్న కులకర్ణి, జాతీయ ప్రశ్నపత్రాలు రూపొందించిన బృందంలో సభ్యుడిగా ప్రదర్శన దర్యాప్తులో వెల్లడైంది.
Jayam Ravi Wife Controversy: తమిళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి , యూత్ , మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న జయం రవి , గత కొంతకాలంగా మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతోంది. నేడు ప్రెస్ మీట్ లో ఆయన తన భార్య ఆర్తి పై చేసిన కామెంట్స్ ని చూస్తుంటే, అయ్యో పాపం రవి అని అనిపించక తప్పదు. ఒక పెద్ద హీరో ఎంతైనా ఇలా మీడియా ముందుకొచ్చి , తాను వ్యక్తిగతంగా ఎదురుకుంటున్న టార్చర్ గురించి బాధగా చెప్తున్నదంటే ఆయన అభిమానులు ఎంతగానో ఊహించుకోవచ్చు. నా భార్య ఆర్తి నుండి విడాకులు వచ్చేంత వరకు నేను అసలు సినిమాల్లో నటించను అని , పూర్తి చేసిన సినిమాలను కూడా విడుదల చేయనని చెప్పుకొచ్చాడు రవి. ఆయన మాట్లాడుతూ ‘ప్రతీ రోజు నేను నా బిడ్డతో ఆడుకునేవాడిని,…
తేజ సజ్జ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ హనుమాన్. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ల పోటీని తట్టుకుని మరీ 2024 సంక్రాంతి విజేతగా నిలవడం మాములు విషయం కాదు. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే గుంటూరు కారం మరింత బెటర్ గా అడేదన్న అభిమానుల కామెంట్స్ అంత ఈజీగా కొట్టిపారేయలేం. దీన్ని 3డి వెర్షన్ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా మరోసారి విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మాములుగా రీ రిలీజులు పదేళ్ల క్రితం వచ్చినవి అయితే బాగుంటాయి. కానీ మరీ రెండు మూడేళ్ళ వెనుకవి అంటే ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. అందులోనూ హనుమాన్ లో ఉన్నది స్టార్ హీరో కాదు. సెలెబ్రేట్ ఉన్న మాస్ మూమెంట్స్ ఉండవు. అందులోనూ పెద్ది వచ్చిన ఇరవై రోజులకు దీన్ని తేవడం అంటే కొంచెం రిస్క్ అంటే చెప్పాలి. పైగా అదే రోజు అఖిల్ లెనిన్…
