Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- సింగిల్ ఇంజిన్ సత్తా చూపెట్టినం-Namasthe Telangana
- YS Jagan Srikakulam: అప్పల్రాజుతో జగన్ మిలాఖత్ క్యాన్సిల్.. ప్రభుత్వంపై ఫైర్ | శ్రీకాకుళంలో సీదిరి అప్పల్రాజుపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు
- మునుగోడు నియోజకవర్గ వైద్యపై ప్రత్యేక దృష్టి
- వైఎస్ కుటుంబంలో విషాదం.. | వైఎస్ జగన్ మేనమామ వైఎస్ ఆనంద్ రెడ్డి
- రాహుల్ గాంధీ, కిరణ్ రిజిజు లోక్సభ వరుస తర్వాత స్నేహపూర్వక క్షణాన్ని పంచుకున్నారు
- 30 గేట్లు ఎత్తి భారీగా నీళ్లు విడుదలయ్యాయి
- ఆపిల్ వాచ్.. ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడింది..
- Hyderabad food safety : హైదరాబాద్ లో తినే వారందరికీ
Author: swathi.gnec@gmail.com
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): స్థానిక శాఖా గ్రంథాలయంలో జరిగిన సమ్మర్ క్యాంప్ సందర్భంగా కూల్ డ్రింక్స్ బండి వ్యాపారి శ్రీనివాసులు స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డును విరాళంగా అందించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే చిన్నారుల్లో పఠనాసక్తి, మానసిక వికాసం పెంపొందించేందుకు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, నేటి కాలంలో చిన్నారులు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లకే పరిమితం అవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో పుస్తక పఠనం, మేధోపరమైన ఆటల వైపు విద్యార్థులను ప్రోత్సహించడం అవసరమన్నారు. చెస్ ఆట ద్వారా ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. సమ్మర్ క్యాంప్కు హాజరవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే ఉద్దేశంతో చెస్ బోర్డును అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.గ్రంథాలయాధికారి కావేరి మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్కు మంచి స్పందన లభిస్తుంది. ప్రతిరోజూ విద్యార్థులకు పుస్తక పఠనం, కథల విడుదల, పద్యాల అభ్యాసం, సృజనాత్మక కార్యక్రమాలు చేస్తామని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప విరామం మాత్రమే తీసుకుని తిరిగి పనిలో పడిపోయారు. ఈ సందర్భంగా తనను వేధిస్తున్న అనారోగ్య సమస్యలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్కు ఏ విషయంపై పలు రకాలుగా నివేదిస్తున్న నేపథ్యంలో తన అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి పవనే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు. తాను అనారోగ్య సమస్యలను పవన్ వివరించారు. తాను చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు పవన్ చెప్పారు. పవన్ నోట నుంచి వినిపించిన ఈ మాటలను విన్నవారంతా ఇన్నాళ్లు ఆ నొప్పిని ఎలా భరించారంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న పవన్ గురువారం హైదరాబాద్ నుంచి మంగళగిరి చేరిన సంగతి తెలిసిందే. గురువారం నాటి కేబినెట్ భేటీలో ఆయన పాలుపంచుకున్నారు. అనంతరం శుక్రవారం జనసేన శ్రేణులతో జరిగిన…
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెనన్ వరల్డ్టూర్ సూపర్-500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్శెట్టిల జోడీ అదరగొట్టింది. మలేషియాకు చెందిన గో జెఫీ – నూర్ ఇజ్జుద్దీన్లపై సెమీస్లో 19-21, 22-20, 21-16 తేడాతో విజయం సాధించి ఫైనల్స్కి దూసుకెళ్లింది. ఈ సీజన్లో ఇదే తొలి ఫైనల్ కావడం.తొలి సెట్లో మలేషియా జోడీ 21-19 తేడాతో గెలిచింది. ఆ తర్వాత భారత జోడీ పుంజుకుంది. ఉత్కంఠగా సాగిన రెండో సెట్ని 22-20 తేడాతో సొంతం చేసుకుంది. మ్యాచ్ను తేల్చే మూడో సెట్లో విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే, భారత జోడీ దూకుడు ప్రదర్శించి 21-16తో సెట్ను.. అలాగే మ్యాచ్ను గెలుకుంది.
విశాలాంధ్ర – కడియం : మండల అధ్యక్షుడిగా, సర్పంచిగా కడియం మండల అభివృద్ధికి విశేష సేవలు అందించిన మాజీ ఎంపీపీ దివంగత తోరాటి సత్యనారాయణ 10వ వర్ధంతి వేడుకలు శుక్రవారం కడియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దివంగత తోరాటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు పంచిపెట్టారు. కడియం మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, ప్రజల మనసుల్లో సుస్థిర కోసం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. తోరాటితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొత్తూరి కృష్ణమూర్తి, తోరాటి వసంతరావు, తోరాటి శ్రీను, అడపా సుబ్రహ్మణ్యం, చిలుకూరి రామకృష్ణ, తుమ్మ రాజు, మురమళ్ల వీరబద్రాచార్యులు, చిట్టూరి ఏడుకొండలు, సాలెడ్రం ముత్యాల రావు, ఖండవిల్లి రామారావు, బొర్ర రామకృష్ణ, నరకుల శ్రీను తదితరులున్నారు.
తెలంగాణ:పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్పై ( భగీరథ్ )పోలీసులు కీలక చర్యలకు దిగి, భగీరథ్పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయబడ్డాయిమూలం:TeluguStop.com మరింత చదవండి..
Kalvakuntla Kavitha Comments: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేశమంతా బెంగాల్వైపు చూసింది. తృణమూల్ కాంగ్రెస్ను ఈసారి బీజేపీ ఓడించాలన్న ఆసక్తి అందరిలో కనిపించింది. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా అలాగే వచ్చాయి. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి.. ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దళపతి విజయ్. అనూహ్యంగా టీవీకే ఈ ఎన్నిల్లో 107 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కాంగ్రెస్, సీపీఎం, ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2028లో తెలంగాణలో తమిళనాడు సీన్ రిపీట్ అవుతుందన్నార తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత. ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశం అయింది. తమిళనాడు మోడల్..తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత వంటి సినిమా నటులు రాజకీయాల్లో విజయం సాధించిన చరిత్ర ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి…
చికెన్ వంటకాలంటే ఎవరికైనా ఇష్టమే.. లొట్టలేసుకుంటూ తింటున్నాం.. బిర్యానీ, ఫ్రై, కర్రీ గ్రిల్ ఇలా రకరకాల వంటకాలుగా వండుకుని తింటారు.అయితే వీటిలో వాడే మ్యారినేడ్ అత్యంత కీలకం అంటున్నారు పోషకాహార నిపుణులు. మ్యారినేడ్ అనేది చికెన్, మాంసం, చేప వంటకాలకు రుచిని, సువాసనను ఉంచే వాటిని మెత్తగా మార్చడానికి వాడే ఒక ప్రత్యేకమైన ద్రవ మిశ్రమం. ప్రతి సుగంధ ద్రవ్యాలు, నూనెలు, ,నిమ్మరసం లేదా పెరుగు వంటి పుల్లని పదార్థాలు ఉంటాయి. చాలామంది చికెన్ బ్రెస్ట్ రెసిపీ వండుకొని తినే ఉంటారు.. ఈ రెసిపీలో పెరుగులో చికెన్ బ్రెస్ట్ ను నానబెట్టి తర్వాత నూనెలో ఫ్రై చేస్తారు. అయితే నూనె, పెరుగు వాడకుండా చికెన్ బ్రెస్ట్ని వండుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమని అంటున్నారు డైటీషియన్లు. పెరుగు లేదా నూనె వాడకుండా చికెన్ బ్రెస్ట్ను మరింత జ్యూసీగా మార్చే ఓ మ్యారినెడ్ను సంధ్యా బాలాజీ అనే డైటీషియన్, ఫిట్నెస్ కోచ్ షేర్…
స్వచ్ఛ పథం స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యం : సీఎం – TeluguISM – తెలుగు వార్తలు | తెలుగు న్యూస్ | తాజా తెలుగు వార్తలు | తెలుగు వార్తలు లైవ్ | తెలుగు వార్తలు ఆన్లైన్ | తెలుగు బ్రేకింగ్ న్యూస్ హోమ్వార్తలుఆంధ్ర ప్రదేశ్స్వచ్ఛ పథం స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యం : సీఎం
టర్మ్ ఇన్సూరెన్స్ : టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు.. లేదంటే భారీగా నష్టపోతారు.. | టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానింగ్ మీ కుటుంబ భవిష్యత్తును దెబ్బతీసే 3 తప్పులు | 10టీవీ
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో బండి భగీరథ్ వ్యవహారం చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఒక మైనర్ బాలిక మీద దాడి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్పై పోక్సో కేసు నమోదవడం సంచలనం రేపింది. ఐతే ఈ కేసు నమోదైన వారానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భగీరథ్ను అరెస్టు చేయకపోవడం విమర్శలకు దారి తీసింది. రేవంత్కు ఉన్న రాజకీయం స్నేహం దృష్ట్యా భగీరథ్ ను సీఎం రేవంత్ కాపాడుతున్నారనే విమర్శలు చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్లు. ఈ కేసులో బాధితురాలికి అన్యాయం జరుగుతోందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఐతే ఈ కేసు విషయమై రేవంత్ ఎట్టకేలకు స్పందించారు. వే2న్యూస్ కాన్క్లేవ్లో ఈ వ్యవహారంపై రేవంత్ క్రిస్టల్ క్లియర్గా, లాజికల్గా మాట్లాడారు. ఈ వ్యవహారంలో ఇద్దరూ పిల్లలే అని.. తాము ఎవరి వైపునా లేమని.. చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. బాధితురాలికి తాము వ్యతిరేకం అయితే భగీరథ్ మీద…
