Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- సింగిల్ ఇంజిన్ సత్తా చూపెట్టినం-Namasthe Telangana
- YS Jagan Srikakulam: అప్పల్రాజుతో జగన్ మిలాఖత్ క్యాన్సిల్.. ప్రభుత్వంపై ఫైర్ | శ్రీకాకుళంలో సీదిరి అప్పల్రాజుపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు
- మునుగోడు నియోజకవర్గ వైద్యపై ప్రత్యేక దృష్టి
- వైఎస్ కుటుంబంలో విషాదం.. | వైఎస్ జగన్ మేనమామ వైఎస్ ఆనంద్ రెడ్డి
- రాహుల్ గాంధీ, కిరణ్ రిజిజు లోక్సభ వరుస తర్వాత స్నేహపూర్వక క్షణాన్ని పంచుకున్నారు
- 30 గేట్లు ఎత్తి భారీగా నీళ్లు విడుదలయ్యాయి
- ఆపిల్ వాచ్.. ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడింది..
- Hyderabad food safety : హైదరాబాద్ లో తినే వారందరికీ
Author: swathi.gnec@gmail.com
"నీ స్నేహితుడెవరో చెబితే.. నువ్వేలాంటివాడివో చెబుతా": దుర్యోధన-కర్ణుల మైత్రి వెనుక అసలు నిజం! చిత్రం యొక్క శీర్షిక. ‘నీ స్నేహితులు ఎవరో చెప్పు .. నువ్వు ఎలాంటివాడివో నేను చెబుతాను’ అనే మాట అక్షరాలా నిజం. ఎందుకంటే అభిరుచులు," అభిప్రాయాలు కలవకుండా ఎవరూ స్నేహితులు కాలేరు. ఇంచుమించు వాళ్ల స్వభావాలు ఒక్కటే అని అర్థం చేసుకోవచ్చు. అయితే మహాభారతంలో దుర్యోధనుడు-కర్ణుడి స్నేహం ఒక కొత్త పాఠం నేర్పిస్తుంది. వ్యక్తిత్వాలు ఎలాంటివైనా .. ధర్మం వైపు నిలబడితేనే మంచిది. అలా కాకుండా అధర్మం వైపు నిలబడితే చివరకు పతనం తప్పదని చెబుతుంది వీళ్ల స్నేహం. దుర్యోధనుడి జీవితకాలంలో తన కంటే పాండవులను గురించి ఎక్కువగా ఆలోచించాడు. పాండవులకు, అధికారం సంతోషం దక్కకూడదని కుట్రలు చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే దుర్యోధనుడు, కర్ణుడు కలుస్తారు. అర్జునుడిని ఎదిరించగలిగిన వీరుడు కర్ణుడే అని గ్రహించి.. అతన్ని అంగ రాజ్యానికి రాజు చేసాడు. అప్పటికే అవమాన భారంతో నిస్సహాయంగా…
రవిమోహన్ వ్యక్తిగత జీవితం కోసం నటనకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాడు
రాజాంలో జరిగిన స్పందన హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నవమాసాలు మోసి పెంచిన తల్లినే కన్నకొడుకు స్నేహితుడి సాయంతో హతమార్చడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ ఘటన కేవలం ఓ కుటుంబంలో విషాదం మాత్రమే కాదు.. ఆధునిక సాంకేతిక ప్రభావం నియంత్రణ, లేని సెల్ఫోన్ వినియోగం, హింసాత్మక కంటెంట్ చిన్నారుల మనస్తత్వంపై ఎంతటి ప్రభావం చూపుతుందో చూపించిన ఉదంతంగా మారింది. యానిమేషన్లు, డాన్ చిత్రాలు, మాఫియా పాత్రల ప్రభావంతో ఇద్దరు బాలురు వాస్తవ జీవితాన్నే సినిమా కథలా భావించి జపాన్ నేరం చేయడం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసుల విచారణలో బయటపడిన వివరాలు మరింత షాకింగ్గా మారాయి. చదువులో మంచి మార్కులు సాధించిన బాలుడు క్రమంగా సెల్ఫోన్, సోషల్మీడియా ప్రభావానికి లోనయ్యాడు. చదువుపై దృష్టి పెట్టాలని, ఫోన్ వినియోగం తగ్గించాలని, క్రమశిక్షణ పాటించాలని తల్లి సూచించడాన్ని అతడు ఒత్తిడిగా భావించాడు. ఓ అమ్మాయికి రాసిన లేఖ విషయం బయటపడడంతో…
Pawan Kalyan : పవన్ కాపులను దూరం చేసుకుంటున్నారా? | కేవలం కాపు సామాజికవర్గం కోసమే రాజకీయాల్లోకి రావడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాపు ఓటర్లలో నిరాశను రేకెత్తించాయి, ఎన్నికల ముందు ఆయన మద్దతుపై ప్రశ్నలను లేవనెత్తారు. సంబందిత వార్తలు
తెలంగాణ:బండి భగీరథ్పై( బండి భగీరథ్ ) నమోదైన పోక్సో కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ రితిరాజ్(డీసీపీ రితిరాజ్) మూలం:TeluguStop.com మరింత చదవండి..
తెలంగాణ:బండి భగీరథ్పై( బండి భగీరథ్ ) నమోదైన పోక్సో కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ రితిరాజ్(డీసీపీ రితిరాజ్) మూలం:TeluguStop.com మరింత చదవండి..
ప్రచురించబడిన తేదీ :మే 16, 2026 , 3:33 pm నిమ్స్లో కిడ్నీ రాకెట్ లేదన్న డైరెక్టర్ బీరప్ప అవుట్సోర్సింగ్ ఉద్యోగి మోసంతో మొదలైన వివాదం డబ్బులు తీసుకున్న ఉద్యోగిపై వేటు.. పోలీసుల విచారణ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి నిమ్స్ : నిజాంమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా సాగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. ప్రతిరోజూ వేలాది మంది, ఏటా లక్షలాది మంది పేద రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నిమ్స్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే బురదజల్లారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వివాదానికి గల అసలు కారణాన్ని డాక్టర్ బీరప్ప మీడియాకు వివరించారు.…
గత కొన్ని వారాలుగా తెలుగు చిత్రసీమలో చాలా పొడి వాతావరణం నెలకొంది. IPL ప్రభావం మరియు కొనసాగుతున్న హీట్వేవ్ కారణంగా విడుదలకు ప్లాన్ చేసిన అన్ని ప్రముఖ చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. విడుదలైన అనేక చిన్న సినిమాలు కనీసం అడుగులు వేయలేకపోయాయి మరియు పెట్టుబడి పెట్టిన డిజిటల్ ఖర్చులను తిరిగి పొందేందుకు చాలా కష్టపడ్డారు. మే నెలలో చెప్పుకోదగ్గ తెలుగు విడుదలలు లేవు. సూర్య కరుప్పు చిత్రం నిన్న వీర భద్రుడుగా విడుదలైంది. మిశ్రమ స్పందన మరియు సమీక్షలు ఉన్నప్పటికీ, వీర భద్రుడు మంచి నోట్తో తెరకెక్కింది మరియు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రదర్శన ఇచ్చింది. ఈ మధ్య కాలంలో పెద్దగా రిలీజ్లు లేకపోవడంతో సినీ ప్రేమికులు నిన్న థియేటర్లలో వీరభద్రుడిని వీక్షించారు. ఈ చిత్రం ఈరోజు కూడా డీసెంట్గా ఉంది మరియు మౌత్ టాక్ ఫర్వాలేదనిపించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో…
బాలీవుడ్ అగ్ర కథానాయికలో ఒకరైన కియారా అద్వానీ.. కెరీర్ పీక్స్లో ఉండగానే తన సహ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ సంగతి అని తెలుస్తుంది. అలా అని ఆమె సినిమాలేమీ వదిలేయలేదు. టాప్ ఫామ్ను కొనసాగిస్తోంది. గత ఏడాది ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా ఆమె కెరీర్లో దూసుకెళ్తోంది. పెళ్లి తర్వాత కూడా ఫుల్ గ్లామరస్ రోల్స్ చేస్తూ తాను ఆధునిక అమ్మాయిని అని చాటుతున్న కియారా.. తాజాగా ఒక ప్యాడ్ కాస్ట్లో కూతురు సరయా విషయంలోనూ అంతే ఆధునికంగా ఉంటానంటూ కొన్ని కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం సమాజంలోని అబ్బాయిల గురించి మీ అమ్మాయికి ఏం చెప్తారని ప్రశ్నించగా.. అందుకు జవాబు విమర్శలకు దారి తీసింది. త’న కూతురు ఎంత మందితోనైనా డేటింగ్ చేయొచ్చని, వారిలో ఎవ్వరినీ పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదని ఆమె కామెంట్ చేసింది. ”నా కూతురు ఫుల్ లైఫ్ చూడాలని అనుకుంటా.…
ప్రచురించబడిన తేదీ :మే 16, 2026 , 3:47 pm పాకిస్థాన్లో ధురంధర్ 2 క్రేజ్.. దెబ్బకు నెట్ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్.. బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్గా ధురంధర్.. ధురంధర్ 2: స్పై, యాక్షన్ సినిమాగా వచ్చిన ”ధురంధర్: ది రివెంజ్” బాలీవుడ్తో పాటు భారత చలనచిత్ర రికార్డులను తుడిచిపెట్టేసింది. రణ్వీర్ సింగ్ యాక్షన్ ఈ సినిమాకే హైలెట్గా మారింది. దర్శకుడు ఆదిత్య టేకింగ్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పాకిస్తాన్లో టెర్రర్ నెట్వర్క్లోకి వళ్లే భారత గూఢచారి పాత్రలో రణ్వీర్ నటన అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా భారతదేశంలో సంచలనాలను సృష్టించింది. ఇదిలా ఉంటే, ధురంధర్ సినిమా పాకిస్తాన్ బ్యాన్ చేసింది. ఏ దేశమైతే బ్యాన్ చేసిందో, ఇప్పుడు ఆ దేశంలోనే సినిమా బ్లాక్ బస్టర్గా నిలుస్తోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ధురంధర్ 2 ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని పాక్ ప్రేక్షకులు కనిపించారు. ఇలా ఓటీటీలో రిలీజ్…
