తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. సతీశన్ చేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రచురించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సిఎం రెడ్డి, కర్నాటక సిఎం సిద్ధరామయ్య, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, తదితరులు ఉన్నారు. సిఎం సతీశన్ తన వ్ద ఆర్థిక, ఓడరేవుల శాఖలతో పలు కీలక శాఖలు తన దగ్గర ఉంచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ముఖ్యనేత రమేష్ చెన్నితాలకు హోంశాఖను కేటాయించనున్నట్టు సమాచారం. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుడిఎఫ్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

