మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి. 2036లో భారత్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనుందని, దానికి హైదరాబాద్ వేదిక కావాలని కోరుకుంటున్నానని. 1990- 2004 మధ్య హైదరాబాద్ చాలా స్పోర్ట్ ఈవెంట్స్కు ఆతిథ్యం ఇచ్చిందని, గత 20 ఏళ్లలో తెలంగాణలో ఎలాంటి పెద్ద స్పోర్ట్ ఈవెంట్స్ పెట్టలేదని గుర్తు చేశారు. భారత ఒలంపిక్ సంఘం(ఐఓఈ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషతో కలిసి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్ యూనివర్సిటీని సిఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. గురువారం పోర్ట్ గచ్చిబౌలి s డిస్ట్రిక్ట్లో జరిగిన ఈ వేడుకలో స్పోర్ట్ వర్సిటీ వెబ్సైట్, లోగోను పీటీ ఉషతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు పీటీ ఉష సిఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సిఎంరెడ్డి మాట్లాడుతూ, నవంబర్లో 8వ ఖేలో ఇండియన్ గేమ్స్కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబడింది. ప్రభుత్వ విధానాలే స్పోర్ట్లో దేశ దుస్థితికి కారణమని, అందుకే క్రీడాకారులను సరైన దిశలో నడిపించడానికి స్పోర్ట్ వర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్ పాలసీ వచ్చిందని. మహాత్మ గాంధీ నుంచి యంగ్ ఇండియా స్ఫూర్తి పొందామని చెప్పారు. మహాత్మాగాంధీ యంగ్ ఇండియా అనే వార్తా పత్రికను నడిపేవారని గుర్తు చేశారు. ఆటల కోసం తమ ప్రభుత్వం ముందడుగు వేసిందని, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందజేస్తుంది. స్పోర్ట్ పాలసీ తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని. దేశానికి విద్యాలయాలు, సౌకర్యాలు అవసరమని తెలిపారు.
క్రీడల్లో భారత్ వెనుకబడి ఉంది..
క్రీడ భారత్ల్లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకబడి ఉందని. అంతర్జాతీయ క్రీడల పతకాల పట్టికలో.. భారత్ అట్టడుగు స్థానంలో ఉంటోందని అన్నారు.క్రీడాకారులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సూచించారు. పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడల అభివృద్ధికి కృషి చేసారు. దేశం గర్వించే క్రీడాకారులు, వ్యాపారవేత్తలను భాగస్వామ్యం చేసారు. ఏ రంగంలోనైనా కష్టపడేవారు తప్పకుండా రాణిస్తారని అన్నారు. క్రీడలపై యువత దృష్టి సారించాలన్నారు. యువతే ఈ దేశ సంపద అని.
పీటీ ఉష దేశానికి పేరు తెచ్చారు
ఒలింపిక్స్లో ప్రపంచ దేశాలతో భారత్ అత్యంత వెనుకబడిందని సిఎం చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న మనదేశం క్రీడలలో అత్యంత వెనుకబాటుతనానికి కారణాలు ప్రభుత్వాలకు లేకపోవడం అని తెలియజేసారు. అప్పుడప్పుడు పీటీ ఉష లాంటి క్రీడాకారులు క్రీడల్లో దేశానికి పేరు తెచ్చారని ప్రశంసించారు. క్రీడల్లో రాణించడం వల్లే పీటీ ఉషకు గుర్తింపు వచ్చిందని కొనియాడారు. క్రీడల్లో రాణించి ఆమె రాజ్యసభ సభ్యురాలి స్థాయికి చేరారని ప్రశంసించారు. విద్యార్థులను పిటి ఉషను నేర్చుకోవాలని సూచించారు. ప్రపంచ దేశాల్లో భారత్ను క్రీడల్లో రాణించిన దేశంగా గుర్తించడం లేదని అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిందని వివరించారు.
లక్ష్యాన్ని చేరాలంటే వందశాతం కష్టపడాల్సిందే..
స్పోర్ట్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ విధానంలో ప్రారంభించామని సిఎం ఏర్పాటు. లక్ష్యాన్ని చేరాలంటే వందశాతం కష్టపడాల్సిందేనని యువతకు సూచించారు. ఎవరైనా ఎంపిక రంగాల్లో రాణించాలంటే ఏకాగ్రత ఉండాలని అన్నారు. 2006లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగానని చెప్పారు. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్కు వేదికగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలతో పాటు నగదు పారితోషికం ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 2028 నాటికి తెలంగాణ స్పోర్ట్ అకాడమీని ప్రారంభిస్తామని వివరించారు. క్రీడల్లో రాణిస్తే యువత భవిష్యత్తు బాగుంటుంది.క్రీడల్లో రాణించి వారికి ఉద్యోగాలతో పాటు నగదు పారితోషికం ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
మహ్మద్ సిరాజుద్దీన్కు విద్యార్హతలు లేకున్నా డిఎస్పి గ్రూప్ 1 ఉగ్యోగం ఇచ్చామని గుర్తు చేశారు. అలాగే నిక్కత్ జరీన్కు గ్రూప్ 1 ఉద్యోగం, దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. క్రీడల్లో రాణించినా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. క్రీడల్లో రాణించి దేశానికి పేరు తీసుకువస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన దీప్తి జీవాంజికి రూ.50 లక్షలు, ధనుష్ శ్రీకాంత్కు 2.10 కోట్లు, ఈషా సింగ్కు 3.30 కోట్లు, నిక్కత్ జరీన్కు రూ.60 లక్షలు, తనిష్క్ మురళీధర్కు రూ.53.65 లక్షలు, సురభి భరజ్లకు రూ.10 లక్షలు.

