భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ రిటైర్మెంట్పై గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న వీడియో సిరీస్లో ఆడుతున్న రోహిత్ శర్మకు ఇదే చివరి అంతర్జాతీయ పర్యటన కానుందని వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ మైదానంలో ఆదివారంతో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ కెరీర్లో ఆఖరిది కానుందని మీడియా నివేదికలు ఉన్నాయి. ఈ పరిణామాలపై పాకిస్థాన్ మాజీ బ్యాటర్ బాసిత్ అలీ సూచనూ బీసీసీఐ సెలెక్టర్ల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రోహిత్ శర్మను బలవంతంగా రిటైర్మెంట్ వైపు నెట్టాలని చూస్తే, అది కేవలం అతనితోనే ఆగదని, విరాట్ కోహ్లీ కూడా తన కెరీర్కు ముగింపు పలికే అవకాశం ఉందని చెప్పారు. రోహిత్ శర్మపై తీసుకొస్తున్న ఈ అనవసరమైన ఒత్తిడి భవిష్యత్తు ప్రణాళికలను కూడా దెబ్బతీస్తుందని, ఒకవేళ ఒత్తిడి ఎక్కువైతే ఈ ఇద్దరు దిగ్గజాలు లార్డ్స్ వేదికగానే రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోహ్లీ ఆటను ఇంకా చూడాలని కోరుకుంటున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు జరిగితే అది పెద్ద తప్పిదమవుతుందని పేర్కొన్నారు
రోహిత్ అంతర్జాతీయ కెరీర్లో మిడిల్ శర్మ బ్యాటర్గా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్గా ఎదిగారు. అయితే ఈ ఏడాది ఆడిన ఎనిమిది వన్డేల్లో రోహిత్ ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించి, 30.12 సగటుతో నిరాశపరిచారు. ఈ పేలవమైన ఫామ్ కారణంగా 2027 ప్రపంచకప్ కోసం జట్టును సిద్ధం చేస్తున్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కోసం కమిటీ 39 ఏళ్ల రోహిత్ శర్మకు బదులుగా యువకన్ను గుర్తించినందుకు ఊహానాలు బలపడ్డాయి. ఒప్పందం జట్టు యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, రోహిత్ శర్మ స్థానంపై సందిగ్ధత కొనసాగుతోంది.

