Author: swathi.gnec@gmail.com

బండి భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పోక్సో కేసు నమోదు కావడంతో బండి భగీరథ్ కోసం నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీల్లో భగీరధ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విదేశాలకు పారిపోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నోటీసులు జారీ చేశారు. నాలుగు బృందాలుగా… బండి భగీరథ్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన విదేశాలకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. తనకు ముందస్తు బెయిల్ అందించిన బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరొకవైపు సిట్ కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు బండి భగీరథ్ రా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Read More

ప్రచురించబడిన తేదీ :మే 16, 2026 , 3:11 pm భూమిపై ఉండాలనుకుంటున్నారా.? చరిత్రలో కలవాలనుకుంటున్నారా? పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్.. ఆర్మీ చీఫ్: భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఇలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, భారత్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, ఆ దేశం భౌగోళికంగా ఉండాలనుకుంటున్నారా? లేదా చరిత్రలో భాగంగా కావాలనుకుంటున్నారో తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఆర్మీ చీఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం. మరోసారి పహల్గామ్ దాడి జరిగితే భారత సైన్యం అదే రీతిలో లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: జయం రవి: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి.. ఢిల్లీలోని మానేక్‌షా సెంటర్‌లో ‘యూనిఫామ్ అన్‌వీల్డ్’ నిర్వహించిన ఒక ఇంటరాక్టివ్…

Read More

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్యక్రమాన్ని కాటారం – మహదేవపూర్ 353వ జాతీయ రహదారిపై ఇసుక లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. నస్తూర్ పల్లి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మహదేవపూర్ వైపు నుంచి కాటారం వైపు వస్తున్న ఇసుక లారీ… కాటారం వైపు నుంచి కాళేశ్వరం వైపు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రేగొండ మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన వారిగా పేర్కొన్నారు. బాధితుల్లో సబ్బిడి సురేందర్ రెడ్డి అనే వ్యక్తికి అత్యంత తీవ్రమైన గాయాలైనట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు.. 108 వాహనంలో క్షతగాత్రులను ముందుగా మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో, చికిత్స కోసం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి…

Read More

ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో కూటమి సర్కారు మామూలు స్పీడుతో వెళ్లడం లేదు. జెట్ స్పీడుతో వెళుతోంది. ఇందుకు నిదర్శనమే శ్రీ సత్యసాయి జిల్లా. పుట్టపర్తిలో శుక్రవారం శంకుస్థాపన చేసుకున్న ఏఈ పరిశ్రమ. రూ.15,800 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ రక్షణ శాఖ పరిశ్రమను కూటమి ప్రభుత్వం కేవలం రోజుల వ్యవధిలోనే సాదించింది. కేవలం 36 రోజుల్లోనే ఈ పరిశ్రమను గ్రౌండ్ చేసి కూటమి సర్కారు తన స్పీడు ఏ పాటిదో ఇట్టే చెప్పేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ పరిశ్రమకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాయలసీమలో ఏర్పాటు అవుతున్న ఈ పరిశ్రమను ఎలా సాదించమన్న ఆయన సోదాహరణంగా వివరించారు. కేవలం 36 రోజుల…

Read More

ప్రచురించబడిన తేదీ :మే 16, 2026 , 3:27 pm చైనా Vs తైవాన్: ప్రపంచ పటంపై ఒక చిన్న చుక్కలా కనిపించే ద్వీపం తైవాన్(తైవాన్). దీనికోసం అగ్రరాజ్యాలు అమెరికా, చైనా(చైనా) తీవ్రంగా పోటీ పడుతున్నాయి. డెమొక్రసీకి, డిక్టేటర్‌షిప్‌కు మధ్య జరుగుతున్న ఈ మైండ్‌గేమ్‌ చాలా ఆసక్తికరంగా మారుతోంది. దశాబ్దాలుగా చైనా, తైవాన్‌ను తన సొంత ఆస్తిగా భావిస్తోంది. ఒకవేళ యుద్ధం వస్తే అది కేవలం రెండు దేశాల మధ్య కాకుండా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళన కూడా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(డొనాల్డ్ ట్రంప్) చైనాలో పర్యటిస్తున్న వేళ తైవాన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని డ్రాగన్ అధినేత జిన్ పింగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అసలు తైవాన్ విషయంలో చైనా ఎందుకంత పట్టుదలగా ఉంది.? ఈ అంతర్జాతీయ సంక్షోభం వెనుక ఉన్న చారిత్రక వాస్తవాలు, ఆర్థిక ప్రయోజనాలు,…

Read More

– ప్రకటన – నవతెలంగాణ-అశ్వారావుపేటవారి నారాయణపురం లో శనివారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” నిర్వహించారు. సర్పంచ్ మడకం కుమారి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఉపసర్పంచ్ ఆకుల శ్రీను గౌరవ వదర్శకుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్. నీలిమ మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగులో శాస్త్రీయ సాంకేతిక ప్రాముఖ్యత, అధిక దిగుబడుల సాధనకు అనుసరించాల్సిన మెళకువలు, సమగ్ర పోషక నిర్వహణ, నీటి వినియోగ సామర్థ్యంపై రైతులకు అవగాహన కల్పించారు. డా. శిరీష మాట్లాడుతూ “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యాలను వివరించారు. రైతుల సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను అందించడం కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు విధానాలు, పంటల విభిన్నీకరణ, రైతుల ఆదాయ వృద్ధిలో శాస్త్రవేత్తల పాత్రపై వివరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు గ్రామాలకు వచ్చి రైతులతో నేరుగా మమేకమై సూచనలు ఇవ్వడం అభినందనీయమన్నారు. రైతుల శాస్త్రీయ…

Read More

తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో టీడీపీ వార్షికోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విపక్షం వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మహానాడును నిర్వహించిన టీడీపీ… ఈ ఏడాది ఈ వేడుకలకు నెల్లూరును ఎంచుకుంది. అయితే పొదుపు చర్యల్లో భాగంగా నెల్లూరు వేదికను రద్దు చేసిన పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దఫా మహానాడును ఆన్ లైన్ రూపంలో నిర్వహించాలని ఆయన తీర్మానించారు. ఈ మేరకు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పలు పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు చర్యలను ప్రకటించారు. ఈ చర్యలో భాగంగా ప్రధానంగా ఇంధనం ఆదా చేసే చర్యలను దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. ఈ భారీనే భారీ స్థాయిలో…

Read More

ప్రచురించబడిన తేదీ :మే 16, 2026 , 3:30 pm ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్న యూఎస్, ఇజ్రాయిల్.. ఇప్పటికే లక్ష్యాల జాబితా సిద్ధం చేసి నివేదికలు.. US-IRAN WAR: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ముదిరే పరిస్థితి ఏర్పడింది. వచ్చే వారం ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయిల్ భారీ దాడికి సిద్ధమైనట్లు. ఇప్పటికే దాడికి సంబంధించిన లక్ష్యాలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిశీలన సీఎన్‌ఎన్‌తో పాటు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో మళ్లీ ”ఆపరేషన్ ఎ ఫ్యూరీ”ని అప్రమత్తం చేసేందుకు యూఎస్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన తర్వాత ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఇరాన్ కీలక లక్ష్యాల జాబితాను యూఎస్, అమెరికా సంయుక్తంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఒప్పందం ఇజ్రాయిల్ సైన్యం, యూఎస్ సెంట్రల్ కమాండ్(CENTCOM) అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే వారంలో దాడిని ప్రారంభించేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 8న విధించిన కాల్పుల…

Read More

సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో విస్తృత పోస్టులు చేశారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయిఆత్మనిర్భర్ అనే నినాదం కేవలం ఓట్లు సాధించడానికి ఉపయోగించిన రాజకీయ నినాదమే తప్ప, ఆశించిన ఫలితాలు ఇచ్చిన విధానం కాదని. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని, యువతకు భద్రత లేకుండా పోయిందని రేవంత్‌రెడ్డి.రైతుల ఆదాయాలను…

Read More

తెలంగాణ:కుమారుడి విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ (కేంద్ర మంత్రి బండి సంజయ్ )తీరు నైతికంగా తప్పు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆయన తన కుమారుడిని స్వయంగా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాలని సూచించారు.కుమారుడి తప్పిదం వల్ల సంజయ్‌కు తలవంపులు వచ్చాయి.సంజయ్ ధైర్యంగా నిలబడి విచారణ ఎదుర్కోవాలి తప్ప.పారిపోకూడదన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలపై జరుగుతున్ననేరలను నియంత్రించామని సీఎం చెప్పారు.ఈ నెల 8 రాత్రి మైనర్ బాలిక తల్లి పేట్‌ బషీరాబాద్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారని, 9న విచారణ ప్రారంభించి మార్చిలో కేసు నమోదు చేసినట్లు వివరించారు. ప్రధాని మోదీ(ప్రధాని మోడీ) పర్యటనకు భద్రత కోసం 10 మంది పోలీసులు పనిచేశారని, పర్యటన ముగిసిన తరువాత 11వ తేదీన సెక్షన్లు సవరించిన వెంటనే నోటీసులు జారీ చేయబడ్డాయి.సంజయ్‌ కుమారుడి ఫిర్యాదు,అమ్మాయి తల్లి ఫిర్యాదును బేరీజు వేసుకుని.అమ్మాయి స్టేట్‌మెంట్‌ను తీసుకొని పోలీసులు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.ప్రభుత్వం తొందరపడి ఉంటే.వెయ్యి మంది పోలీసులతో ఇంటిమీద పడ్డారంటూ అంతా…

Read More