Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- పృథ్వీ షా పచ్చి మోసగాడు.. నిశ్చితార్థం ఫొటోలు డిలీట్ చేసిన కాబోయే భార్య!
- సమంత: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
- గ్రాండ్ గా మూడువ పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్..
- ప్రశ్న రావణ్ అక్రమాల పుట్ట పగిలింది!
- పోలీస్ కావాలనేది హీరో గోల్.. కానీ అనుకోకుండా హత్య కేసులో జైలుకు.. లింగం వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..
- Degree Student Arrested: ఈమెను బావిలోకి తోసేసింది డిగ్రీ స్టూడెంట్ .. ఎందుకు చేశావురా అంటే వాడు చెప్పింది విని… | బెట్టింగ్ కారణంగా ఓ డిగ్రీ విద్యార్థి దొంగతనానికి పాల్పడేందుకు ఓ మహిళను బావిలోకి నెట్టాడు
- కలుపుకొని పోకపోతే కష్టం జగన్
- ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. మళ్లీ ఆ సీటు మనదే! | వెస్టిండీస్ సిరీస్కు షాన్ మసూద్ స్థానంలో పాకిస్థాన్ టెస్టు కెప్టెన్గా బాబర్ ఆజం మళ్లీ నియమితులయ్యారు, వివరాలు
Author: swathi.gnec@gmail.com
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పుపల్లి పంచాయతీ పరిధిలోని రామోజీపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు బాలురు మరణించారు. మే 17, 2026 / 10:09 PM IST సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పుపల్లి పంచాయతీ పరిధిలోని రామోజీపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవులు కావడంతో సరదాగా చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు బాలురు నీట మునిగి మరణించారు. వేసవి సెలవులు కావడంతో ఈతకు వెళ్లిన నిరంజన్(13) బసవరాజు(10) మణి(12) అనుకోకుండా నీళ్లలో మునిగిపోయారు. గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు జరుగుతోంది. మొదట నిరంజన్, బసవరాజు మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన మణి కోసం గాలించి.. కాసేపటికి అతడి మృతదేహాన్ని కూడా బయటకు తీసుకొచ్చారు. ఈతకు వెళ్లిన బిడ్డలు మృతి చెందడంతో అయ్యో దేవుడా..ఎంత ఘోరం జరిగింది అని వారి తల్లిదండ్రులు…
బీజేపీ ఎంపీ అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రవిమర్శలు చేసుకున్నారు. జగిత్యాల మంజూరైన కేంద్రీయ విశ్వ విద్యాలయాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిర్లక్ష్యం చేస్తున్నాడని ఎంపీ ధర్మపురి అరవింద్ అరోపించారు. నిరసనగా రేపు సోమవారం మే 18,2026న ధర్మదీక్షకు హాజరు. ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై నిన్న (శనివారం) ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. అయితే సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్రవిమర్శలు చేశారు. అరవింద్ ఆరోపణలకు స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్..కేంద్రీయ విద్యాలయానికి రెండు ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు అడిగితే సోషల్ మీడియా వేదికగా రెండేకరాలు ఇవ్వడమేమిటి అని నిలదీస్తూ మరో వీడియో విడుదల చేశారు ధర్మపురి అరవింద్.ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేయడంతో…
NTR Birthday Special: సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ హీరోలకు చాలా మంచి గుర్తుపైతే ఉంది. వాళ్ళు చేసే సినిమాలతో అభిమానులను విశేషంగా అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను సైతం మెప్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో ఆయన చేసిన దేవర సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించేందుకు ఆయన భారీగా డీలా పడ్డాడు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికోసమే ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. మరి ఈ…
ఉల్లికాడలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఇది షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుతుంది. ఉల్లికాడలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా లభిస్తున్నాయి. దీని కారణంగా వాతావరణంలో వచ్చే జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి బయటపడాలని నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడలలోని యాంటి హిస్టమైన్ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు ఔషధంగా పని చేస్తుంది. ఉల్లికాడ జీర్ణక్రియను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.ఇది చర్మం మెరుపును పెంచుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించడంలో ఏంటో మేలు చేస్తుంది. వీటిలోని కెమోఫెరాల్ అనే ఫ్లవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్లు చేస్తుంది.ఉల్లికాడలను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల వ్యాధి బారిన పడకుండా సమస్య తగ్గుతుంది. వీటిల్లోని ఫొలెట్లు గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయి. ఉల్లికాడలలో విటమిన్ సి,…
Varun Sandesh : ‘బ్లాక్ మెయిల్’ చేస్తానంటున్న వరుణ్ సందేశ్.. కొత్త సినిమా ఓపెనింగ్.. | వరుణ్ సందేశ్ కొత్త సినిమా బ్లాక్ మెయిల్ ఓపెనింగ్ వేడుక | 10టీవీ
ఎన్టీఏను సంస్కరిస్తాం : ధర్మేంద్ర ప్రదాన్ | జాతీయ టెస్టింగ్ ఏజెన్సీని సంస్కరించాల్సిన అవసరం ఉందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు హోమ్ → జాతీయం → ఎన్టీఏను సంస్కరిస్తాం : ధర్మేంద్ర ప్రదాన్సంబందిత వార్తలు
Chiranjeevi And Rajasekhar: సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్ వరల్డ్ సినిమాలను చేస్తున్నారు. ఇక ఇలాంటి కోరికనే తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్న హీరోలందరు తమకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఏ రేంజ్ లో సక్సెస్ లను సాధిస్తారు. ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారు అనేది కూడా అవసరం. ఇక మెగాస్టార్ చిరంజీవి 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో తను చాలా వరకు హెల్ప్ చేశాడు. ఇక ఇలాంటి చిరంజీవి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ప్రేక్షకుడి ఆలోచన కథల విషయంలో వైవిధ్యాన్ని చూపిస్తూ తన నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో…
ఈ మధ్య కాలంలో కొంతమంది నైట్ షిఫ్ట్ వర్క్ ఫ్రొం హోమ్ చేసేవాళ్ళు రాత్రి మొత్తం లైట్ ఆన్ చేసి పెడతారు .కొందరు రాత్రి పూట బెడ్ రూమ్లో లైట్ ఆన్ చేసి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అయితే ఇలాంటి అలవాట్లు మీకు ఉంటే, మీరు ప్రమాదంలో పడినట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చీకట్లో ప్రశాంతంగా నిద్రపోవాల్సిన సమయంలో, చిన్న వెలుతురు ఉన్నా అది మన మెదడును తీవ్రంగా దెబ్బతీస్తుందట. కేవలం ఒక చిన్న లైట్ వెలుతురు వల్ల నిద్రలోనే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అస్సలు లైట్లు వేసుకుని పడుకుంటే లోపల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మెదడును గందరగోళపరిచే వెలుతురు: మనం కళ్లు మూసుకుని పడుకున్నప్పటికీ గదిలో ఉంటే లైట్ వెలుతురు మన కనురెప్పల ద్వారా లోపలికి చేరుతుంది. దీనివల్ల శరీరం నిద్రపోతున్నా మెదడు మాత్రం ఇంకా పగలే అనుకుని యాక్టీవ్గా ఉండిపోతుంది.…
Gold Prices Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా తగ్గాయి | బంగారం ధరలు, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి సంబందిత వార్తలు
ప్రచురించబడిన తేదీ :మే 17, 2026 , రాత్రి 9:06 ధర్మేంద్ర ప్రధాన్ను ప్రధాని ఎందుకు తొలగించడం లేదు.? కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం.. రాహుల్ గాంధీ: నీట్ యూజీసీ 2026 పేపర్ లీక్ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన విమర్శలను పెంచారు. వరసగా రెండో రోజు కూడా ఆయన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పదే పదే విఫలమవుతున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీక్ విషయంలో విద్యా మంత్రి రాజీనామా చేయడానికి అంగీకరించారు. 22 లక్షల మంది నీట్ విద్యార్థులు మోసపోయారని అన్నారు. ప్రధాని విద్యాశాఖ మంత్రిని తొలగించి, ఆ బాధ్యతల్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ బాధ్యత వహించడానికి ధర్మేంద్ర ప్రధాన్ నిరాకరించారని వివాదం. పేపర్ లీక్తో తనకు సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి చెబుతున్నారని, గతంలో కమిటీ చేసిన చెత్తబుట్టలో…
