Author: swathi.gnec@gmail.com

ప్రచురించబడిన తేదీ :మే 16, 2026 , 3:36 pm నెక్ట్స్ కర్ణాటకనేనా? మళ్లీ తెరపైకి ముఖ్యమంత్రి పంచాయితీ సిద్ధరామయ్య వర్సెస్ డీకే.శివకుమార్ వర్గీయుల ఫైట్ ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా? కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక పూర్తయింది. తీవ్ర లాబీయింగ్, అంతర్గత ఒత్తిడులకు కాంగ్రెస్ హైకమాండ్ తలొగ్గింది. సుదీర్ఘ చర్చలు.. తర్జనభర్జన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయించింది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడానికి అధిష్టానానికి తల ప్రాణం తోకకి వచ్చింది. మొత్తానికి వీడీ.సతీశన్‌ను కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసి గందరగోళాన్ని చల్లారపరిచింది. అలా కేరళ పంచాయితీ ముగిసిందో లేదో.. ఇప్పుడు పొరుగున ఉన్న కర్ణాటక వంతు వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మధ్య ఎప్పటి నుంచో సీఎం పంచాయితీ నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవిపై డీకే.శివకుమార్ ఆశలు పెట్టుకున్నారు.…

Read More

ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్ త్వరలో భారత టెక్ మార్కెట్లో లాంచ్. పరికరం విడుదలకు ముందే దీని ధర, ఫీచర్లకు సంబంధించిన సమాచారం లీక్ అయింది. గ్లోబల్ వెర్షన్ కంటే ఈ ఫోన్ ఇండియాలో కాస్త తక్కువ ధరకే విడుదల కావచ్చని సమాచారం. మే 21న విడుదల కానున్న ఈ ఫోన్ మూడు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది.ఒప్పో ఫైండ్ X9s ధర (లీక్) ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ ధర రూ.79,999 నుండి ప్రారంభం కాను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ధర హ్యాండ్‌సెట్ గ్లోబల్ వెర్షన్ ధర కంటే తక్కువ. ఇటీవల ఈ ఫోన్ మలేషియాలో MYR 3599 (సుమారు రూ.85,000) ప్రారంభ ధరతో విడుదల అయింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా సెల్‌కి రానుంది.ఒప్పో ఫైండ్ X9s ఫీచర్లు (లీక్) భారతదేశ వెర్షన్ కూడా గ్లోబల్ వెర్షన్‌లోని అవే ఫీచర్లను కలిగి ఉంటుందని…

Read More

ఇటీవల పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచడం వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓసీఐ) భారీ ఊరట లభించనుంది. ఈ పెంపుతో కంపెనీలకు సుమారు రూ. 52,700 కోట్ల వరకు ఉపశమనం కలుగుతుందని ఎస్‌బీఐసెర్చ్ తన నివేదికలో కనిపించింది. శనివారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీలు ఉన్న మొత్తం నష్టాల్లో దాదాపు 15 శాతం సమానం. అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశంలో రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడంతో ఆయిల్ కంపెనీలు రోజుకు రూ. 1,000 కోట్లు, ఏడాదికి సుమారు రూ. 3.6 లక్షల కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయని ప్రభుత్వ అంచనా. తాజా పెంపుతో ఈ నష్ట భారాన్ని కొంతమేర తగ్గించుకునేందుకు అవకాశం లభించింది. ఈ ధరల పెంపు వల్ల ఇంధన వినియోగంపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని…

Read More

అన్నామలై రాజ్యసభ వార్తలు: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. ఈ క్షణంలోనైనా రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.. జూన్‌లో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. వారి స్థానంలో వారి కొత్త ఎంపిక కోసం ఎలక్షన్ కమీషన్ ఏర్పాట్లు మొదలు పెట్టింది. అయితే ఈసారి ఏపీ నుంచి బిజెపికి ఒక రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉంది. గతంలోనే ఆ అవకాశం రాగా కృష్ణయ్య ద్వారా ఆ పదవిని భర్తీచేసింది బిజెపి. అయితే ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో ఇతర రాష్ట్రానికి చెందిన నేతకు ఏపీ నుంచి బిజెపి రాజ్యసభకు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ పదవుల్లో.. మూడింటిని టిడిపి ఉంచుకోనుందట. మిగిలిన ఒక్క పదవిని బిజెపికి కానీ.. జనసేనకు కానీ విడిచిపెట్టే అవకాశం ఉంది. అయితే బిజెపి మరోసారి ఏపీ నుంచి కోరుకునే ఛాన్స్ ప్రారంభమైంది. ఆశావహులు అధికం..అయితే…

Read More