Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- బ్యాంకాక్ ను షేక్ చేసిన మిల్కీ బ్యూటీ
- రాజధాని విషయంలో జగన్ లక్ష్యమేంటి? రాజధాని
- శ్రేయస్ అయ్యర్ : ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. ఆ ఒక్క ఓవరే మా కొంపముంచింది | ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ ఓడిపోయిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వ్యాఖ్యలు
- నాటు సారా స్థావరాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీస్
- 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు
- 5 రోజుల్లో రూ.7,135 కోట్లు.. రైతు భరోసా విడుదలలో రేవంత్ సర్కార్ రికార్డు
- నెతన్యాహుకు బాస్ ఎవరో తెలుసని ట్రంప్ మాట్లాడుతూ వచ్చే వారం వైట్హౌస్లో సమావేశం కావచ్చని అన్నారు
- త్వరలో కృష్ణా నదిపై సోలార్ బోట్లు
Author: swathi.gnec@gmail.com
ఎబోలా వ్యాప్తి : ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ..కాంగో–ఉగాండాలో ఈబోలా | అరుదైన బుండిబుగ్యో వైరస్ కిన్షాసా మరియు గోమాకు వ్యాపించడంతో WHO కాంగో మరియు ఉగాండాలో ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. సంబందిత వార్తలు
మమతా బెనర్జీ: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి సొంత రాష్ట్రం మీద విపరీతమైన ప్రేమ ఉండాలి. ఓటు వేసి గెలిపించిన ప్రజల మీద అపారమైన గౌరవం ఉండాలి. మాతృభూమి అభివృద్ధి కోసం రకరకాల పనులు చేయాలి. అలాంటివారు జనాల్లో ఉండిపోతారు. జనాల మదిలో శాశ్వతంగా నిలిచిపోతారు. కానీ కొంతమంది అధికారంలోకి రాకముందు మాతృ భూమిని ప్రేమిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వేషాన్ని పెంచుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. చివరికి జనాలు వద్దని ఓడిస్తే.. తలవంచుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వచ్చింది. బెంగాల్ రాష్ట్రాన్ని 15 సంవత్సరాల పాటు మమత బెనర్జీ పరిపాలించారు.. 15 సంవత్సరాల కాలంలో మమత ఎంత చేయాలో అంత చేశారు. మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర లేపారు. చివరికి తాను ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఔన్నత్యాన్ని కూడా దెబ్బతీశారు. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఆ…
కాల్పుల విరమణపై మళ్లీ అనిశ్చితి.. ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక | UAE యొక్క బరాకా న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర డ్రోన్ స్ట్రైక్ మంటలను రేకెత్తించింది. పెరుగుతున్న ఇరాన్-యుఎస్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య ఎటువంటి గాయాలు లేదా రేడియేషన్ లీక్ నివేదించబడలేదు సంబందిత వార్తలు
ప్రచురించబడిన తేదీ :మే 18, 2026 , 7:17 am మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్లో దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న పక్కా మాస్ రాక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి నేడు (మే 18న) ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ లోపే సినిమా ప్రీమియర్స్ (ఎర్లీ ప్రీమియర్స్) గురించిన ఒక బ్యాడ్ న్యూస్ మెగా అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన తరుణంలో.. జూన్ 4న అఫీషియల్ రిలీజ్ కంటే ఒక రోజు ముందు, అంటే జూన్ 3వ తేదీ సాయంత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రీమియర్ షోలు ఉంటాయని మేకర్స్ ప్రచార చిత్రాలలో (పోస్టర్లు) అధికారికంగా విడుదల చేశారు. కానీ, గత రెండు…
Mahesh Achanta : రంగస్థలం మహేష్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా..? | రంగస్థలం ఫేమ్ మహేష్ ఆచంట ఫ్యామిలీ ఫోటోలు
జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ ఆచంట. రంగస్థలం సినిమాలో తన నటనతో మెప్పించి ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. మహేష్ కి భార్య, ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఇటీవలే కొన్ని నెలల క్రితమే మహేష్ భార్య బాబుకి జన్మనిచ్చింది. ప్రచురించినది: సాకేత్ యు ప్రచురించబడిన తేదీ : మే 18, 2026 / 07:24 AM IST 1/112/11 3/114/11 5/116/11 7/118/11 9/1110/11 11/11మహేష్ ఆచంట
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు.. తొలి భారతీయుడిగా గుర్తింపు.. టార్గెట్ గేల్ | Ipl 2026 వైభవ్ సూర్యవంశీ ఒకే IPL సీజన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు | 10టీవీ
ఇరాన్పై మళ్లీ వైమానిక దాడులను ప్రారంభించడం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ ఫొటోతో హింట్ ఇచ్చారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఎలాంటి సైనిక చర్య లేకుండా నిశ్శబ్దంగా ఉండటాన్ని ”తుఫానుకు ముందు ప్రశాంతత” అని నిరూపిస్తూ ఆయన ఒక పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐఐ) క్రియేట్ చేసిన ఫొటోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. వాషింగ్టన్: ఇరాన్పై మళ్లీ వైమానిక దాడులను ప్రారంభించడం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏఐ ఫొటోతో ట్రంప్ హింట్ ఇచ్చారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఎలాంటి సైనిక చర్య లేకుండా నిశ్శబ్దంగా ఉండటాన్ని ‘తుఫానుకు ముందు ప్రశాంతత’ అని పిలుస్తూ ఆయన ఒక పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) క్రియేట్ చేసిన ఫొటోను ట్రంప్ ఈ మేరకు శనివారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు.…
ప్రచురించబడిన తేదీ :మే 17, 2026 , సాయంత్రం 6:54 తీవ్రమైన ఎండలు, అంధకారం కలిసి ఒక పౌల్ట్రీ ఫామ్ యజమానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దురదృష్టకర సంఘటనలో.. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 5,300 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల మధ్య ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే ఈ ఘోరానికి ప్రధాన కారణంగా మారింది. హీట్ ఛాంబర్గా మారిన పౌల్ట్రీ షెడ్..బాధిత పౌల్ట్రీ ఫామ్ యజమాని టుటు పాడి తెలిపిన వివరాల ప్రకారం.. అది అత్యాధునిక సాంకేతికతతో నడిచే ఎన్విరాన్మెంట్-కంట్రోల్డ్ (EC) పౌల్ట్రీ ఫామ్. ఈ మూసి ఉన్న (ఎన్క్లోడ్) షెడ్లలో ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి కూలింగ్ ఫ్యాన్లు, వెంటిలేషన్ సిస్టమ్స్ నిరంతరం నడవాల్సి ఉంటుంది. అయితే.. ఆ విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ హఠాత్తుగా పూర్తిగా చెడిపోవడంతో కరెంట్ నిలిచిపోయింది. దీంతో కూలింగ్ సిస్టమ్స్ ఆగిపోయి, మూసీ ఉన్న…
ప్రచురించబడిన తేదీ :మే 18, 2026 , ఉదయం 7:03 వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు రెండు అమెరికన్ EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాలిలో ఢీకొన్నాయి అమెరికాలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు అమెరికన్ EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కుప్పకూలిపోయాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో యుద్ధ విమానాలు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన పైలట్స్ పారాచూట్స్ సాయంతో కిందకు దూకారు. ఇడాహో స్టేట్స్మ్యాన్ కథనం ప్రకారం, నలుగురు సిబ్బంది (పైలట్లు సురక్షితంగా) బయటకు దూకాని, వారు పూర్తిగా క్షేమంగా ఉన్నారని ఆ…
Dragon Glimpse Update: ఈ నెల 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా , ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. పుట్టినరోజు మొదలైన వెంటనే అర్థ రాత్రి 12 గంటలకు ఎన్టీఆర్ మాస్ విశ్వరూపాన్ని ఇండియా మొత్తం షేక్ అవ్వబోతుంది. నిన్న ట్విట్టర్ లో మేకర్స్ ‘APOCALYPSE’ అని వేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. ఈ అర్థం ట్వీట్ మే 20 న ప్రపంచం అంతం అయిపోబోతుంది అని. అంటే ఎన్టీఆర్ ని అంత పవర్ ఫుల్ గా మీరంతా చూడబోతున్నారు అంటూ చెప్పకనే చెప్పేసారు మేకర్స్. ఈ గ్లింప్స్ నిడివి దాదాపుగా 4 నిమిషాల 35 సెకన్లు ఉంటుందట. ఒక గ్లింప్స్ వీడియో ఇంత లెంగ్త్ తో ఉండటం హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు. ఎడారి లో చేస్తున్న సన్నివేశాలతో…
