Browsing: నరసన

ఢిల్లీలో బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ నిర‌స‌న – TeluguISM – తెలుగు వార్తలు | తెలుగు న్యూస్ | తాజా తెలుగు వార్తలు | తెలుగు వార్తలు…

ప్రచురించబడిన తేదీ :జూన్ 6, 2026 , ఉదయం 10:54 ఢిల్లీ : నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం, దేశ విద్యావ్యవస్థలో జరుగుతున్న లోపాలపై కేంద్ర…

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామ సర్వే నంబర్ 52కు చెందిన భూ బాధితులు తమకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టరేట్ ఎదుట నిరసనకు…

తెలంగాణ:పెట్రోల్,డీజిల్,గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో తోపుడు బండ్లతో నిరసన…

ప్రచురించబడిన తేదీ :మే 29, 2026 , 11:31 am టీజీఎస్‌ఆర్‌టీసీ జేఏసీ: జూన్ 2న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి, రాతపూర్వకంగా ప్రభుత్వానికి చెప్పామని..…

ఆంధ్రప్రదేశ్:అన్నమయ్య జిల్లా (అన్నమయ జిల్లా)రొంపిచర్ల మండలం వారణాసిపల్లికి చెందిన రైతు శ్రీనివాసులు నాయుడు(శ్రీనివాసులు నాయుడు) మదనపల్లిలోని(మదనపల్లె) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు.ఆపరేషన్ వికటించడంతో మృత్యువాత పడ్డాడు.ఆసుపత్రి…

తెలంగాణ:హైదరాబాద్ నగరంలో “కాక్రోచ్ జనతా పార్టీ” ( బొద్దింక జనతా పార్టీ )పేరుతో కొందరు యువత చేపట్టిన వినూత్న నిరసన చర్చనీయాంశంగా మారింది.పెరుగుతున్న పెట్రోల్ ధరలు,యువత సమస్యలు,కేంద్ర…

తెలంగాణ:నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో చింతపల్లి(చింతపల్లి) మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన( రైతుల నిరసన ) వ్యక్తం చేశారు.కొనుగోలు…

విశాలాంధ్ర-పెనుకొండ:పెనుకొండ పట్టణంలోని రామమందిరం వీధిలో ఆదివారం కుటుంబ ఉద్రిక్తతకు దారితీసింది. భర్త కుటుంబం నుంచి న్యాయం చేయాలని కోరుతూ అశ్విని తన కుమారుడితో కలిసి భర్త ఇంటి…

మెదక్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. గంగాపూర్ దగ్గర హైవేపై రైతుల ధర్నాకు దిగారు. అధికారులు వారి ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు.…