Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- పాజిటివ్ రెస్పాన్స్ తో గుర్తుకొస్తున్నాయి
- ట్రాఫిక్ నరకం.. గుడిహత్నూర్ లో నత్తనడకన అండర్ పాస్ పనులు
- ఐశ్వర్యరాయ్ ప్లాస్టిక్ అని పిలిచినందుకు ఇమ్రాన్ హష్మీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు, వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు
- దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు… ఏపీ, తెలంగాణ వాసుకు గుడ్ న్యూస్
- Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ.. | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది
- సూపర్, మిస్టీరియస్ ఉమెన్గా..
- ASUS Vivobook 15 (2026) భారతదేశంలో ఇంటెల్ కోర్ 5 సిరీస్ 3, 16GB RAM, ధర వెల్లడి చేయబడింది
- 250వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మరియు అమెరికన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు
Author: swathi.gnec@gmail.com
ప్రవీణ్ : నువ్వు యాక్టర్ కాదా..? జబర్దస్త్ కమెడియన్ ని అందరి ముందు అవమానించిన డైరెక్టర్.. | జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ ని అవమానించిన సీరియల్ డైరెక్టర్ | 10టీవీ
ఇంటి నుండే భోజనం సీఎం విజయ్ సంచలనం – TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | తాజా తెలుగు వార్తలు | తెలుగు వార్తలు లైవ్ | తెలుగు వార్తలు ఆన్లైన్ | తెలుగు బ్రేకింగ్ న్యూస్ హోమ్బ్రేకింగ్ఇంటి నుండే భోజనం సీఎం విజయ్ సంచలనం
ప్రచురించబడిన తేదీ :మే 16, 2026 , 11:03 pm జనసేన ఆత్మీయ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యల కలకలం జై ఆంధ్ర వ్యాఖ్యల చుట్టూ సరికొత్త చర్చలు జై అమరావతి కాదు, జై ఆంధ్ర అనాలన్న డిప్యూటీ సీఎం అమరావతి నిర్మాణ, పరిరక్షణ అజెండాతో టీడీపీ ఏపీ డిప్యూటీ సీఎం నోట ఇప్పుడు కొత్తగా జై ఆంధ్ర మాట ఎందుకొచ్చింది? అంతకు మించి, రాజధానితో ముడిపెట్టి మరీ… ఆయన జై ఆంధ్ర వ్యాఖ్యలు ఎందుకు చేశారు? టీడీపీ అమరావతి, వైసీపీ మావిగన్ నినాదాలే ప్రకంపనలు రేపుతుండగా….కొత్తగా జనసేన మరో నినాదాన్ని ఎందుకు అందుకుంది? అసలు పవన్ మాటల మర్మం ఏంటి? వాటి గురించి రాష్ట్రంలో జరుగుతున్న చర్చలేంటి? జనసేన ఆత్మీయ సమావేశం వేదికగా… భవిష్యత్ ప్రణాళికపై అధ్యక్షుడు పవన్కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్టు. ఎప్పట్నుంచో… పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు చాలా ప్రశ్నలకు ఈ మీటింగ్లో సమాధానాలు చెప్పినట్లు చెబుతున్నారు. పొత్తులు,…
హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసులో గందరగోళం. భగీరథ్ను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించగా.. తన కుమారుడే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యాడని బండి సంజయ్ తెలిపారు. దీంతో భగీరథ్ అరెస్ట్ అయ్యాడా..? లేక లొంగిపోయాడా..? అనే గందరగోళం ఉంది. ఈ భగీరథ వ్యవహారంపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు అరెస్ట్ కాలేదని.. న్యాయవాదుల సమక్షంలో స్వయంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరణ ఇచ్చారు. కాగా, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై బండి భగీరథ్పై హైదరాబాద్లోని పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పేట్ బషీర్ బాద్ పోలీసులు భగీరథ్కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించగా అందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో శనివారం (మే 16) రాత్రి…
బిగ్ బాస్ అగ్నిపరిక్ష 2: ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ గత ఏడాది ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందుకు కారణం ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవడం , వాళ్ళు అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం , ఆ కారణం చేత ఒకరు టైటిల్ విన్నర్ గా నిలవడం , మరో సామాన్యుడు టాప్ 3 గా నిలవడం , ఇలాంటి సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ కాన్సెప్ట్ పెద్ద హిట్ అవ్వడం తో , రెండవ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. ఈ ఏడాది మొదలై 5 నెలలు పూర్తి కావొస్తుంది , కానీ ఇప్పటి వరకు…
రైల్వే ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ప్రస్తుతం డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR)లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన జీతాలు ఎప్పటి నుంచి అందుతాయి? చేతికి ఎంతెంత డబ్బులు వస్తాయి? అసలు ఈ పెంపు వల్ల ఎవరెవరికి లాభం చేకూరనుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పడు చదవండి.. పెరిగిన అలవెన్సులు.. జేబులు ఫుల్: కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖలో పనిచేసే ఉద్యోగులకు, రిటైర్ అయిన పెన్షనర్లకు డీఏ, డీఆర్లను 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు భారీగా పెరుగుతున్నాయి. ఇక పెరిగిపోతున్న ఖర్చుల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మందికి పెద్ద ఊరటనిచ్చింది. బేసిక్ శాలరీలో ఇక 60 శాతం డీఏ: 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఈ పెంపుదల జరిగింది. ఇప్పటివరకు రైల్వే ఉద్యోగులకు బేసిక్…
పెళ్లైన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య ప్రేమ ఎందుకు తగ్గుతుంది? ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి?
బాలికపై రోగుల వేధింపుల కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయనను పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషను తఱలించి విచారిస్తామన్నాడు. కాగా.. గత వారం కిందటే భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. అయితే.. ఆయన తప్పించుకు తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. వెతికేందుకు ఐదు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే.. అనూహ్యంగా శనివారం రాత్రి 9 గంటల సమయంలో భగీరథ్ నార్సింగ్లో ఉన్నట్టు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అన్ని దారులు.. ఈ కేసులో భగీరథ్ రక్షణ పొందేందుకు ఉన్న అన్ని దారులు మూసుకుపోవడంతోనే ఆయన పోలీసులకు లొంగిపోయినట్టు చూపుతున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ దక్కలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లి ఉపశమనం పొందాలని ప్రయత్నించారు. కానీ, సెలవులు కావడంతో వేకేషన్ బెంచ్ అవకాశం లభించలేదు. ఇంకో వైపు రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. పోలీసులు…
నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తన రాబోయే చిత్రం వృషకర్మ అనే యాక్షన్-పౌరాణిక థ్రిల్లర్లో పని చేస్తున్నాడు. అతని ఇటీవలి ప్రాజెక్ట్ తాండల్ తరువాత, నటుడు తన దృష్టిని ఈ కొత్త చిత్రంపై మళ్లించాడు, ఇందులో మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో మరియు స్పర్ష్ శ్రీవాస్తవ విరోధిగా కూడా నటించారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. నిర్మాణ బృందం ఇటీవల రాజస్థాన్లో ముఖ్యమైన షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసింది, రాష్ట్రంలోని చారిత్రక ప్యాలెస్లు మరియు వాస్తుశిల్పం నేపథ్యంలో కీలక సన్నివేశాలను సంగ్రహించింది. ప్రధాన చిత్రీకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించింది. ఈ చిత్రం దాని ప్రధాన పౌరాణిక అంశాలు మరియు ప్రపంచ నిర్మాణానికి మద్దతుగా గణనీయమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు కంప్యూటర్-సృష్టించిన చిత్రాలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మేకర్స్ గతంలో విడుదల చేసిన సంగ్రహావలోకనం ప్రేక్షకుల నుండి…
వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్ర బాబు వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారా? ప్రస్తుతం ఇస్తున్న పథకాలను మరింత పెంచనున్నారా? అంటే ఔనౌనే సమాధానమే వస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట నియోజకవర్గంలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలను ప్రస్తావించారు. వీటి వల్ల రాష్ట్రంలో మెరుగైన జీవనం కనిపిస్తోందని ముఖ్యంగా పేదల కుటుంబాలలో ఇది ప్రధానమైన మార్పును తీసుకువస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న తల్లికి వందనం పథకంలో ప్రతి కుటుంబంలో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉన్నా ఏటా రూ.15000 చొప్పున ఇస్తున్నారు. అయితే.. దీనిని మరింత పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి మఱిన్ని పథకాలను తీసుకువచ్చే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ప్రస్తుతం ఇస్తున్న పథకాలను రెట్టింపు చేస్తామని చెప్పారు. సంపద సృష్టితోనే ఇవన్నీ సాకారం అవుతాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళామహిళలకు ఇచ్చిన హామీలను అమ లు చేశామని చంద్రబాబు చెప్పారు.…
