Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ఇవేం ప్రమోషన్లు.. ఇదేం పద్దతి?.. జూనియర్లకు పదోన్నతి ఇవ్వడంపై సీనియర్ ఇరిగేషన్ ఇంజినీర్ల ఆగ్రహం-Namasthe Telangana
- Donald Trump : ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లవి మొసలి కన్నీరు.. అందరినీ ఒక్కదెబ్బతో లేపాస్తం.. | ఖమేనీ అంత్యక్రియల్లో ఏడుస్తున్న ఇరానియన్లపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- బీజేపీ ఎమ్మెల్యేకు నాలుగేళ్లు జైలు శిక్ష
- ప్రజాలతోనే నేరుగా… చంద్రబాబు కొత్త ప్రయోగం!
- మహేష్ బాబు చేసిన ఈ రెండు తప్పులు ఆయన్ని నెంబర్
- మా ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెడుతోంది: మమత
- హర్మూజ్లో కొత్త సేవా రుసుములు: ఇరాన్
- పాజిటివ్ రెస్పాన్స్ తో గుర్తుకొస్తున్నాయి
Author: swathi.gnec@gmail.com
మొయినాబాద్ ఫాంహౌస్ హత్యలు : వారిద్దరూ మహిళలు. ఇటీవల ఇంట్లో నుంచి (వేరువేరుగా) బయటికి వెళ్లిన వారిద్దరూ మళ్లీ ఇంటికి రాలేదు. ఏం జరిగిందో తెలియదు. కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికారు. బంధువులకు ఫోన్ చేసి కనుకున్నారు. అయినప్పటికీ ఉపయోగం లేదు. చివరికి వారు వినకూడని వార్త విన్నారు. జరగకూడని దారుణాన్ని చూశారు. తెలంగాణ రాష్ట్రంలో తాండూరులో ఇద్దరు మహిళలు కనిపించకుండా పోయారు. వారిద్దరూ వృద్ధులే. చివరికి వారు విగత జీవులుగా మారారు. బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఒకరు.. యాలాల్ పరిధిలో మరొకరు అదృశ్యమయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట ప్రాంతంలో వారిద్దరి విగత దేహాలు కనిపించాయి. అయితే వారిద్దరిని తాండూర్ నుంచి మొయినాబాద్ తీసుకొచ్చి.. అక్కడ ఎవరూ లేని ప్రదేశంలో దారుణానికి పాల్పడ్డారని.. తర్వాత వారి విగతదేహాలను పూడ్చిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిలో బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా ఆబేద, తాండూరు…
తెలంగాణ:నల్లగొండ జిల్లా చందంపేట మండల కేంద్రానికి చెందిన ఎలిజెర్ల కళమ్మ-శ్రీనయ్య ( ఎలిజెర్ల కళమ్మ మరియు శ్రీనయ్య )నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ( Devarakonda MLA Nenavath Balu Naik )పాల్గొని,ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి,ఇంటి యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఆత్మగౌరవం పెరిగిందని,నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరడం ఎంతో ఆనందదాయకమన్నారు.ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం, వారి చేతుల స్పర్శలో కనిపించిన స్వచ్ఛమైన ప్రేమ తనను ఎంతో మంత్ర ముగ్ధుడిని చేసి చూపించింది.గుమ్మానికి కట్టిన మామిడాకుల తోరణంలో పేద కుటుంబాల ఆత్మగౌరవం ప్రతిబింబించిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బద్యనాయక్,(అధ్యక్షుడు బద్యా నాయక్ )స్థానిక సర్పంచ్ సాధిక్,మాజీపీ గోవింద్ యాదవ్,ఎంపీపీ గోవింద్ యాదవ్,బిక్కు నాయక్,ఎంపిడిఓ లక్ష్మీ,హౌసింగ్ డిఈ,యుజవన కాంగ్రెస్ నాయకులు కిన్నెర హరికృష్ణ,సర్పంచ్ శంకర్ రావు,జిల్లా…
తెలుగు బులెటిన్లో రాజకీయ మరియు/లేదా సినిమా సంబంధిత కంటెంట్ని వ్రాయడానికి ఆసక్తి ఉందా? సృజనాత్మక రచయితలు, “admin@telugubulletin.com”లో మాకు ఇమెయిల్ చేయండి యొక్క నిర్మాతలు పెద్ది సీనియర్ నటుడిని అధికారికంగా పరిచయం చేశారు జగపతి బాబు సినిమా ట్రైలర్ విడుదలకు ముందు “అప్పలసూరి” గా. నటుడితో కూడిన తాజా పోస్టర్లను చిత్రం అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విడుదల చేశారు. కొత్తగా ఆవిష్కరించబడిన లుక్లో, జగపతి బాబు కఠినమైన మరియు తీవ్రమైన అవతార్లో కనిపిస్తాడు. మేకర్స్ అప్పలసూరిని భావోద్వేగం మరియు ఉద్దేశ్యంతో నడిచే పాత్రగా అభివర్ణించారు, అతను కథలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని సూచిస్తుంది. యొక్క ట్రైలర్ పెద్ది ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. తాజా అప్డేట్ ప్రకారం, ట్రైలర్ 3 నిమిషాల 1 సెకను రన్టైమ్ను కలిగి ఉంది. ముంబైలో ఐదు భాషల్లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దర్శకత్వం వహించారు బుచ్చి…
వచ్చే ఏడాది నుంచి నీట్ లైన్ పరీక్ష | నీట్-యూజీ పరీక్ష వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు సంబందిత వార్తలు
బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొద్ది రోజులుగా పోక్సో కేసులో నిందితుడిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న బండి భగీరథ్ పోలీసులకు సరెండర్ అయ్యారు. న్యాయవాదుల ద్వారా తన కుమారుడు భగీరథ్ ను పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బండి భగీరథ్ కోసం ఐదు పోలీసు బృందాలు ప్రత్యేకంగా గాలిస్తున్నాయి. పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. తమకు అప్పగించినట్లు… తాను తప్పు చేయలేదని తన కుమారుడు చెబుతున్నాడని, అయితే చట్టం ముందు తన బిడ్డ అయినా, సామాన్యుడయినా సమానమేనని బండి సంజయ్ చెప్పాడు. అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. బండి భగీరథ్ లొంగిపోవడాన్ని పోలీసులు కూడా నిర్ధారించారు. తన కుమారుడు నిర్దోషిగా బయటపడతారనే నమ్మకం తనకు ఉందని బండి సంజయ్ చెప్పారు.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్ లో ఉన్నాడు, ఇది షూట్ మోడ్లో ఉన్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా. మేకర్స్ ఈ చిత్రం నుండి మొదటి సంగ్రహావలోకనం ఆవిష్కరిస్తారు మరియు గ్లింప్స్తో పాటు టైటిల్ కూడా బయటకు వస్తుంది. ఈ సంగ్రహావలోకనం 4 నిమిషాల 35 సెకన్ల నిడివిని కలిగి ఉందని మరియు ఇది ఎప్పటికీ సుదీర్ఘమైన సంగ్రహావలోకనం. సాధారణంగా ఒక సంగ్రహావలోకనం టీజర్ లాగా ఒక నిమిషం కన్నా తక్కువ ఉంటుంది. భారతీయ చిత్రాల ట్రైలర్లు 3 నిమిషాల పాటు కొనసాగుతాయి, అయితే డ్రాగన్ యొక్క మొదటి సంగ్రహావలోకనం 4 నిమిషాల 35 సెకన్లతో ఎక్కువ నిడివితో ఉంటుందని చెప్పబడింది. ఎన్టీఆర్ రూపాంతరం అతని నటనతో పాటు డ్రాగన్ యొక్క ప్రధాన హైలైట్. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది మరియు ఈ ఏడాది చివరిలో…
బండి భగీరథుడు : సాక్ష్యాలు అనుకూలంగా ఉంటాయనుకున్నారు. నిరంజన్ రెడ్డి లాంటి లాయర్ వాదిస్తాడని భావించారు. ఎలాగైనా సరే బెయిల్ లభిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ అవి ఏవీ జరగలేదు. పైగా న్యాయస్థానాలలో అడుగడుగునా చుక్కెదురైంది. పైగా అన్నీ కూడా రాజకీయంగా ఒత్తిడి కలిగిస్తున్న నేపథ్యంలో తప్పలేదు.. తప్పుకునే అవకాశం లేదు. మొత్తంగా ఇన్ని రోజులపాటు కనిపించకుండా పోయిన బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ చట్టం మీద.. ఈ వ్యవస్థ మీద నమ్మకం కచ్చితంగా ఉన్నప్పుడు.. బెయిల్ కోసం కాకుండా.. ముందుగానే పోలీసుల ఎదుట లొంగిపోయి ఉంటే చాలా బాగుండేది. పైగా అతడి మీద జనాలకు సింపతీ కూడా పెరిగేది. అవన్నీ కాదనుకొని.. ఒక అమ్మాయి తన మీద చేసిన ఆరోపణలకు స్పష్టమైన సమాధానం చెప్పకుండా.. పైగా ఆమెకు కౌంటర్ గా పోలీస్ కేసులు కూడా పెట్టి.. తన స్థాయి నిరూపించుకున్నాడు భగీరథ్. కానీ ఇక్కడే అతడు…
తెలంగాణ:సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మంగాపురం( మంగాపురం ) గ్రామంలో విషాదం చోటు చేసుకుంది గుండు అంజయ్య కుమారుడుమూలం:TeluguStop.com మరింత చదవండి..
ప్రచురించబడిన తేదీ :మే 16, 2026 , రాత్రి 9:23 ‘పెద్ది’కి మినహాయింపు అంటూ వైరల్ అయిన వార్తలు పర్సంటేజ్ విధానంపై ఎగ్జిబిటర్ల కీలక క్లారిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కమిటీ రిపోర్ట్ తర్వాతే థియేటర్లపై ఫైనల్ నిర్ణయం మెగా పవర్స్టార్ రామ్ చరణ్, స్టార్ బుచ్చిబాబు సన కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’ (పెద్ది). ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్, బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా లింనగర్ సర్కిల్స్లో ఒక వార్త జోరుగా ప్రచారం జరిగింది. థియేటర్ల యాజమాన్యాలు ప్రస్తుతం అమలులో చూస్తున్న ‘పర్సంటేజ్ విధానం’ (కలెక్షన్ థియేటర్ల వాటా) నుండి ‘పెద్ది’తో పాటు టాలీవుడ్కు చెందిన మరో 16 పెద్ద సినిమాలకు అవకాశం లభించిందని, ఆ చిత్రాలకు పాత పద్ధతిలోనే బిజినెస్ అయిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఎగ్జిబిటర్లు…
సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సినీ రంగంలో చాలామందికి సన్నిహిత సంబంధాలుండేవి. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా అవి కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యాక కేసీఆర్ సినీ ప్రముఖులను దగ్గరికి రాణించేవారు కాదు కానీ.. ఆయన తనయుడు కేటీఆర్తో మాత్రం ఇండస్ట్రీ జనాలు క్లోజ్గా ఉండేవాళ్లు. ఐతే తెలంగాణకు రెండో ముఖ్య మంత్రి అయిన రేవంత్ రెడ్డికి, సినిమా వాళ్లకు అంత మంచి సంబంధాలు లేవనే చర్చ మొదట్నుంచి నడుస్తోంది. ఏడాదిన్నర ముందు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. ఐతే రేవంత్ విషయంలో సినిమా వాళ్లు ఏమనుకుంటారు అన్నది పక్కన పెడితే.. సినిమా వాళ్ల గురించి రేవంత్ అభిప్రాయం ఏంటి అన్నది ఆసక్తికరం. ఒక చర్చా కార్యక్రమంలో రేవంత్ను ఇదే…
