Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- 250వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మరియు అమెరికన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు
- Rythu Bharosa: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఐదో విడత రైతు భరోసా.. | తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఐదో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది
- భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి : పీసీసీ చీఫ్మహేష్ గౌడ్
- హైదరాబాద్ లో ఇల్లు చాలా కాస్ట్లీ గురూ..! దేశంలో మూడో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్…
- ఓసీపీలపై సింగరేణి నజర్..వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడకుండా చర్యలు
- ప్రకాష్ రాజ్ కు కందుల దుర్గేశ్ వార్నింగ్
- ‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి’ జులై 31న విడుదల
- వైభవ్ సూర్యవంశీ : అరంగ్రేటం చేస్తున్న విషయాన్ని ముందుగా వైభవ్ సూర్యవంశీ ఎవరికి చెప్పాడంటే? | వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్రం గురించి అందరికంటే ముందే తెలుసుకున్న వ్యక్తిని వెల్లడించాడు
Author: swathi.gnec@gmail.com
సిటీబ్యూరో, మే 16(నమస్తే తెలంగాణ): ఈనెల 22న ఉప్పల్ వేదికగా జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మ్యాచ్కు ఉన్న క్రేజ్ను సైబర్ కేటుగాళ్లు అనుకూలంగా మలుచుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోరును వీక్షించాలనుకుంటున్న అభిమానులు ఆతృతను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో మోసపూరిత వెబ్సైట్ల ద్వారా సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్కు సంబంధించి అనేక ప్రకటనలు ప్రత్యక్షమవుతున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన డిస్ట్రిక్ట్ యాప్ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు అందజేస్తున్నారని ఊరిస్తున్నారని, ఫేక్ యాప్స్తో తస్మాత్ జాగ్రత్త అని, మ్యాచ్లు చూడాలంటే సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింక్లను నమ్మి మోసపోవద్దని క్రికెట్ అభిమానులకు పోలీసులు నగర పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అధికారిక యాప్ను పోలిన ఈ లింక్లను క్లిక్ చేస్తే…
Gold Prices Today : తీపికబురు.. బంగారం ఇంతలా తగ్గుతుందని అనుకోలేదుగా | బంగారం ధరలు, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి సంబందిత వార్తలు
ఎంఈఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; మే 25వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించాలని ఎంఈఓ గోపాల్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు నిర్వహించామని తెలిపారు. మీ 25న ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు (గ్రూప్ ఎ,) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ కాంపోజిట్ కోర్స్, 26వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ హిందీ, మే 28న ఆంగ్లము, మే 29న గణితము, మే 3వ తేదీన ఫిజికల్ సైన్స్, జూన్ 1వ తేదీ బయాలజీస్, జూన్ 2వ తేదీన జూన్ 2వ తేదీ సాంఘిక జూన్ 2వ తేదీ శాస్త్రోక్తంగా జూన్ 2వ తేదీన మొదటి లాంగ్వేజ్ 4వ తేదీ ఓ…
విదేశీ ప్రయాణాలపై సెస్,సర్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తోందని వస్తున్న వార్తలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తం..ఇందులో రవ్వంత కూడా నిజం లేదు..విదేశీ ప్రయాణాలపై అలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని..మా ప్రజల వ్యాపారం, జీవన సౌలభ్యం మెరుగుపర్చేందుకు మేం కట్టుబడి ఉన్నామని ప్రధాని ఎక్స్లో పోస్ట్ షేర్ చేశారు. విదేశీ ప్రయాణాలపై తాత్కాలిక సెస్ లేదా సర్చార్జ్ విధించే అవకాశంపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఒక మీడియా ప్రచారం చేసింది. నివేదిక ప్రకారం.. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా పెరుగుతున్న ముడి చమురు, దిగుమతి ఖర్చులతో ఉత్పన్నమయ్యే ఆర్థికాన్ని ఎదుర్కొనేందుకు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలిపింది. విదేశీ ప్రయాణాలపై విధించే ఏ సెస్, సర్చార్జ్ నేరుగా కేంద్రానికి వెళ్తుంది, ఇది ఒక తాత్కాలిక చర్యగా ఒక సంవత్సరం పాటు అమలులో ఉండేందుకు ఆ రిపోర్టు ఇవ్వబడుతుంది. అయితే…
ఉత్కంఠను ఆపుకోలేక కీలక సమాచారాన్ని వెల్లడించడంలో మెగాస్టార్ చిరంజీవి పేరుగాంచారు. ఇప్పుడు, చిరు లీక్స్ యొక్క తాజా ఎపిసోడ్లో, అతను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ గురించి మాట్లాడాడు. రామ్ చరణ్ని పెద్దిగా చూసి, ట్రైలర్ని కట్ చేసిన తర్వాత ఎక్సైట్మెంట్ను ఆపుకోలేకపోతున్నానని చెప్పాడు. ఇంత లీక్ చేసినందుకు క్షమాపణలు కూడా చెప్పాడు. బాగా, “భావోద్వేగం… ఎలివేషన్… పిచ్చి…” అంతా అసాధారణంగా ఉంటుందని అతను వెల్లడించాడు. “మీరందరు ఆడను అని అనుకుంటున్నారు … నేను పోరాడాను సార్” అనే డైలాగ్ని ట్రైలర్లో రివీల్ చేశాడు. అందుకే ఈ మెగా సర్ప్రైజ్ లైన్ను తనకంటే ముందే రివీల్ చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. ట్రైలర్ 3 నిమిషాల ప్యూర్ పిచ్చిగా ఉందని ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, స్వరకర్త ఏఆర్ రెహమాన్ తమ బెస్ట్ని అందించారని కొనియాడారు. ఎవరెన్ని ఊహించినా ట్రైలర్ అన్ని అంచనాలను మించేలా ఉంటుందని, కళ, క్రాఫ్ట్,…
పుత్రికోత్సాహము తలిదండ్రులకుపుత్రిక జన్మించినపుడె పుట్టదు, జనులపుత్రికని గనుగొని పొగడగపుత్రికోత్సాహంబు నాడు పొందెదరు సుమతీ!నేను రాసింది పద్యం కాదు. నాకు పద్యం రాయడం రాదు. అది రాజులకాలం నాటి, భూస్వామ్య కాలం నాటి ప్రక్రియ. అప్పుడే రాసినా పద్యాల్లో ఉంటుంది కాబట్టి చదువుకుంటాం కానీ ఇప్పుడున్న కొత్త ప్రక్రియల్లో రాస్తాం. మహాకవులు మనకు అదే మార్గం చూపించారు కూడా. అదీ కాక అప్పుడు పితృస్వామ్య వ్యవస్థ అందుకే పుత్రోత్సాహము అన్నారు. మనం పుత్రికోత్సాహం అని మార్చుకోవాలి. ఇప్పుడు పుత్రికైనా, పుత్రుడైనా ఒకటే. ఇంకా చెప్పాలంటే పుత్రికే నయం అనే రోజుల్లో ఉన్నాం. అది ఎవరి ఇష్టాఇష్టాలనుబట్టి ఉంటుంది, ఎవరి అనుభావాలనుబట్టి వారికి అభిప్రాయాలుంటాయి. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, సమర్ధింపులుంటాయి, సర్దుబాట్లుంటాయి. జనూల పుత్రుని పొగడగ అని సుమతి శతకం పద్యంలో ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఆ పుత్రులను విభిన్నంగా చూపిస్తున్నారు. ఐనా వాళ్ళు పొగడడం లేదు. ఆ పుత్రులు పొగిడించుకునే స్థితిలో…
సల్మాన్ ఖాన్ ఒకప్పుడు భారతీయ సినిమా అతిపెద్ద మాస్ హీరోలలో ఒకరు. అతని సినిమాలు కేక్వాక్ లాగా రూ. 100 కోట్ల మార్కును దాటాయి మరియు నటుడు చాలా సంవత్సరాలు నిరంతర బ్లాక్బస్టర్లను అందించాడు. నటుడు ట్రాక్ కోల్పోయాడు మరియు మహమ్మారి తర్వాత అతని చిత్రాలేవీ మంచి హిట్లుగా లేవు. ఓ ఇంటర్వ్యూలో నటుడు చేసిన ప్రకటన చాలా మందికి షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు తన కెరీర్లో పూర్తిస్థాయి స్క్రిప్ట్ను చదవలేదని సల్మాన్ ఖాన్ ఒప్పుకున్నాడు. నటుడు తాను స్క్రిప్ట్లు రాశానని ఒప్పుకున్నాడు కానీ అతను ఎప్పుడూ స్క్రిప్ట్లను చదవలేదు. “స్క్రిప్ట్లను చదవడానికి బదులుగా, నేను స్క్రిప్ట్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని మరియు అనుభూతిని అర్థం చేసుకుంటూనే ఉన్నాను” అని సల్మాన్ ఖాన్ చెప్పారు. నటుడు మాతృభూమి షూటింగ్ను పూర్తి చేసారు మరియు చిత్రం త్వరలో విడుదల కానుంది. సల్మాన్ ఖాన్…
మాములుగా విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్లో అయినా బయట అయినా హుషారుగా చలాకీగా ఉంటూ వెంటనే తన ఉనికి తెలిసేలా ప్రవర్తిస్తుంటాడు. ఇప్పుడే కాదు చాలా సందర్భాలలో అది బయట పడింది. అయితే గత ఏడాది లైలా డిజాస్టర్ అయ్యాక మళ్ళీ హిట్టు కొట్టిన తర్వాతే బయట కనిపిస్తానని చెప్పిన విశ్వక్ అన్నట్టుగానే ఫంకీ విడుదల వరకు అజ్ఞాతవాసంలో ఉండిపోయాడు. తీరా చూస్తే అది కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఓటిటిలోనూ సోసో రెస్పాన్స్ తెచ్చుకుంది. తర్వాత కొన్ని వారాలు కనిపించలేదు కానీ కల్ట్ టీజర్ ఈవెంట్లో మళ్లీ హడావిడి చేశాడు. అక్కడ కూడా ఫంకీ గురించి పాజిటివ్ గా మాట్లాడి షాక్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా విశ్వక్ నుంచి కల్ట్ కాకుండా లెగసి అనే మరో మూవీ నిర్మాణంలో ఉంది. మొదటిది యాక్షన్ మూవీ కాగా రెండోది పొలిటికల్ థ్రిల్లర్. ఒకదానికి మరొకటి సంబంధం లేని జానర్లు. అయితే ఫ్యామిలీస్ టార్గెట్…
తెలుగు బులెటిన్లో రాజకీయ మరియు/లేదా సినిమా సంబంధిత కంటెంట్ని వ్రాయడానికి ఆసక్తి ఉందా? సృజనాత్మక రచయితలు, “admin@telugubulletin.com”లో మాకు ఇమెయిల్ చేయండి రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరు పెట్రోల్కు ₹113 మరియు డీజిల్కు ₹101 దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు మరియు డీజిల్ ధరలు మరోసారి రాజకీయ చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు మరియు కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణలు భారతదేశం అంతటా ఇంధన ధరలను పెంచినప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో చర్చ తీవ్రమైంది, ఎందుకంటే రాష్ట్రం దేశంలోనే అత్యధిక ఇంధన ధరలను నమోదు చేయడం కొనసాగుతోంది. తాజా ధరల పెరుగుదలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. అయితే, ప్రస్తుత పెరుగుదల అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్లేనని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధించిన కొత్త పన్నుల వల్ల కాదని పాలక కూటమి వాదిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ఇంధన ధరల సమస్య…
– ప్రకటన – కామ్రేడ్ రఘుపాల్ 1943 మే 22న రాజకీయ చైతన్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. నాన్న గోపాల్రెడ్డి 1952-57లో జనగాం శాసన సభ్యునిగా పనిచేశాడు. అయినప్పటికీ ఆయన సాధారణ జీవితమే గడిపాడు. కుటుంబం హైదరాబాద్లోని మౌలాలిలో స్థిరపడింది. చిన్ననాటి నుంచే సామాజిక అసమానతలు, పేదల కష్టాలు రఘుపాల్ను కలచివేశాయి. కుటుంబానికి రాజకీయ నేపథ్యం, ఆయన తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. యువకుడిగా ఉన్న రోజుల్లోనే వామపక్ష భావజాలం ఆయనపై ప్రభావం చూపింది. సమాజంలో ఉన్న దోపిడీ, అన్యాయం, కార్మికుల దయనీయ పరిస్థితులు ఆయనను ఉద్యమ మార్గం వైపు నడిపించాయి. 1970లో భారతితో ఆయన వివాహం జరిగింది. కుటుంబ బాధ్యతలు, ఉద్యమ జీవితం నుంచి ఆయన వెనక్కి తగ్గలేదు. రెండవ ఉద్యోగం చేసినా, 1974లో పూర్తికాల పార్టీ కార్యకర్తగా మారి తన జీవితాన్ని ప్రజా పోరాటాలకు అంకితం చేశారు. ఆ నిర్ణయం సాధారణం కాదు.…
