Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- 250వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మరియు అమెరికన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు
- Rythu Bharosa: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఐదో విడత రైతు భరోసా.. | తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఐదో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది
- భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి : పీసీసీ చీఫ్మహేష్ గౌడ్
- హైదరాబాద్ లో ఇల్లు చాలా కాస్ట్లీ గురూ..! దేశంలో మూడో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్…
- ఓసీపీలపై సింగరేణి నజర్..వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడకుండా చర్యలు
- ప్రకాష్ రాజ్ కు కందుల దుర్గేశ్ వార్నింగ్
- ‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి’ జులై 31న విడుదల
- వైభవ్ సూర్యవంశీ : అరంగ్రేటం చేస్తున్న విషయాన్ని ముందుగా వైభవ్ సూర్యవంశీ ఎవరికి చెప్పాడంటే? | వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్రం గురించి అందరికంటే ముందే తెలుసుకున్న వ్యక్తిని వెల్లడించాడు
Author: swathi.gnec@gmail.com
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో బండి భగీరథ్ వ్యవహారం చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఒక మైనర్ బాలిక మీద దాడి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్పై పోక్సో కేసు నమోదవడం సంచలనం రేపింది. ఐతే ఈ కేసు నమోదైన వారానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భగీరథ్ను అరెస్టు చేయకపోవడం విమర్శలకు దారి తీసింది. రేవంత్కు ఉన్న రాజకీయం స్నేహం దృష్ట్యా భగీరథ్ ను సీఎం రేవంత్ కాపాడుతున్నారనే విమర్శలు చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్లు. ఈ కేసులో బాధితురాలికి అన్యాయం జరుగుతోందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఐతే ఈ కేసు విషయమై రేవంత్ ఎట్టకేలకు స్పందించారు. వే2న్యూస్ కాన్క్లేవ్లో ఈ వ్యవహారంపై రేవంత్ క్రిస్టల్ క్లియర్గా, లాజికల్గా మాట్లాడారు. ఈ వ్యవహారంలో ఇద్దరూ పిల్లలే అని.. తాము ఎవరి వైపునా లేమని.. చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. బాధితురాలికి తాము వ్యతిరేకం అయితే భగీరథ్ మీద…
ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, కెరీర్ టెన్షన్స్, సోషల్ మీడియా వాడకం వల్ల ముఖ్యంగా యువత విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ప్రాబ్లమ్కి పెద్ద పెద్ద సొల్యూషన్స్ అక్కర్లేదు, రోజుకు కేవలం 10 నిమిషాలు కేటాయిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ప్రశాంతంగా కూర్చొని చేసే యోగా, ధ్యానంతో ఒత్తిడిని ఎలా మాయం చేసి, మన దేశంలో ప్రాధాన్యత ఉన్న ఈ అద్భుత విద్య గురించి ఎంతో చూద్దాం.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజంతా కష్టపడలేదు. రోజులో ఒక్క 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి, కళ్లు మూసుకుని సైలెంట్గా కూర్చుంటే చాలు. ఇక ఇది మీ బ్రెయిన్ను రీఛార్జ్ చేస్తుంది. హడావుడి లైఫ్ నుండి కాస్త బ్రేక్ దొరికి, మనసులో ఉన్న ఆందోళనలు, నెగెటివ్ ఆలోచనలు అన్నీ పటాపంచలైపోతాయి. నిలబడి చేసే చిన్న చిన్న యోగాసనాలు, ప్రాణాయామం (శ్వాస ప్రక్రియ) వల్ల శరీరానికి ఎనలేని శక్తి వస్తుంది. ఇది…
ఆంధ్రప్రదేశ్:కడప జిల్లా వేంపల్లిలో పుణ్యనదిగా భావించే పాపాఘ్న నదిని(పాపఘ్నా నది) డం యార్డ్గా మార్చడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.వేంపల్లె పంచాయతీ అధికారులు నది తీరాన చెత్త, విష వ్యర్థాలను ఏర్పాటు చేయడంతో అనేక ప్రాంతాలు కలుషితమవుతున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు నది వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ధ్రువకుమార్ రెడ్డి(ధృవకుమార్ రెడ్డి ), రాజ్యసభ మాజీ ఎంపీ తులసిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.పాపాఘ్న నది సమీపంలోని బోర్లు 18 గ్రామాలకు తాగునీరు అందించారని,అలాంటి ప్రాంతంలో చెత్త, కుళ్లిన జంతువుల వ్యర్థాలను వేయడం వల్ల నీరు,గాలి కలుషితమవుతోందని నేతలు తెలిపారు.ఈ సందర్భంగా ధ్రువకుమార్ రెడ్డి మాట్లాడుతూ.వేంపల్లి పాపాఘ్న నది తీరాన్ని డంపింగ్ యార్డ్గా మార్చడం దారుణమన్నారు.ప్రజల ఆరోగ్యంపై పాలకులకు శ్రద్ధ లేదని,రాజకీయ నాయకులు కమీషన్లపైనే దృష్టి పెట్టారని.మాజీ సీఎం జగన్,ఎంపీ అవినాష్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ…
మీకు కొత్తగా పెళ్ళైందా? ఈ తప్పులు చేస్తే రిలేషన్ నాశనమే!
నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండల పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రథం గల్లి గోశాల ప్రక్కన రోడ్డుపైన చెత్తచెదారం డంప్ చేయడంతో గోశాల ఆవరణ ప్లాస్టిక్ కవర్లు తిని ప్రాణ హాని కలిగించే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మూగజీవాల రక్షణార్థం చెత్తను గోశాల పక్కన వేయకుండా వారు విజ్క్షప్తి చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మన గ్రామాన్ని మనమే శుభ్రంగా ఉంచుకుందామని, మూగ జీవాలను కాపాడుకుందానమి వారు ఈ సందర్భంగా. పోస్ట్ మూగజీవాలకు పొంచి ఉన్న ముప్పు మొదట కనిపించింది నవతెలంగాణ.
అస్సాం అమ్మాయి తెలుగు పాట పాడింది: మంత్రి నారా లోకేష్ కు ఊపిరి సలపని పని ఒత్తిడి ఉంటుంది. పైగా ఆయన క్షేత్రస్థాయిలో ఎక్కువగా పర్యటిస్తూ ఉంటారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటూ ఉంటారు. అధికారుల పనితీరులో లోపం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను పనితీరు మార్చుకోవాలని సూచించారు. అంతేతప్ప అనవసరమైన విషయాలలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆయనకు క్షేత్రస్థాయి పరిస్థితుల మీద విపరీతమైన కమాండింగ్ ఉంది. అందువల్లే పని చేయించుకునే విధానంలో ఆయన సానుకూలంగా మాత్రమే పాటిస్తుంటారు. అందుకే నారా లోకేష్ ప్రజల మెచ్చిన మంత్రి అయ్యారు. మంగళగిరి ప్రజల అభిమాన నాయకుడయ్యారు. సోషల్ మీడియాలో నారా లోకేష్ యాక్టివ్ గా ఉంటారు. తనకు నచ్చిన వస్తువులు.. తాను మెచ్చిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్లో కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాకుండా.. ఇటువంటి వినూత్నమైన అంశాలు…
మోస్ట్ వాంటెడ్ ఐసిస్ టెర్రరిస్ట్ అబూ బిలాల్ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ మేరకు ట్రంప్ వివరాలను. అబూబిలాల్ మరణించారని ట్రంప్ ధృవీకరించారు. జైంట్ ఆపరేషన్ లో అబూ బిలాల్ హతమయ్య. ట్రంప్ వెల్లడించడంతో… ఐసిస్ గ్లోబల్ నెట్వర్క్లో రెండోస్థానంలో అబూ బిలాల్ ఉన్నారని తెలిపారు. అమెరికా, నైజీరియా సంయుక్త ఆపరేషన్లో బిలాల్ హతం అయినట్లు తెలిపారు. ఆఫ్రికా ప్రజలను అబూ బిలాల్ ఇకపై భయపెట్టలేడంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హైదరాబాద్పై జగన్కు అభిమానం వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో కూటమి రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని.. ప్రజల మధ్యకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ప్లీనరీ తో పాటు పాదయాత్ర మొదలు పెట్టాలని చూస్తున్నారు. అన్నింటికీ మించి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ కావాలని. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు పాటు బెంగళూరులో ఉంటే మూడు రోజులు తాడేపల్లిలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే విమర్శలు రావడంతో జగన్మోహన్ రెడ్డి హైదరాబాదుకు వచ్చేయాలని చూస్తున్నారు. అప్పట్లో లోటస్ ఫండ్ నుంచి..2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. అప్పట్లో సీఎం చంద్రబాబు హైదరాబాదు నుంచి రాకపోకలు సాగించేవారు.…
Oppo Find X9 ధర : ఫ్లిప్కార్ట్లో ఒప్పో ఫైండ్ X9 ధర భారీగా తగ్గిందోచ్.. రూ. 10వేలకుపైగా డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే? | ఫ్లిప్కార్ట్లో Oppo Find X9 ధర తగ్గితే రూ. 10k కంటే ఎక్కువ తగ్గింపు పొందండి ఎలా | 10టీవీ
ఈ వీకెండ్ కోసం నిన్న మే15న ఒక్కరోజే 20కి పైగా కొత్త సినిమాలు ఓటీటీ దర్శనం ఇచ్చాయి. డిఫరెంట్ జానర్లలో వచ్చిన ఈ కొత్త సినిమాలు, సిరీస్లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం కొన్ని ఇంట్రెస్ సినిమాలు రావడంతో ఆసక్తి పెరిగింది. తమిళం, హిందీ భాషల నుంచి కూడా తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు కూడా ఆడియన్స్ కి బూస్ట్ ఇస్తున్నాయి. వివిధ ఓటీ ప్లాట్ఫామ్లలో ఉన్న ఆ సినిమాలు ఏంటి? తెలుగులో ఉన్న బెస్ట్ కంటెంట్ ఏంటనేది ఓ లుక్కేద్దాం. ఇక థియేటర్ల విషయానికి వస్తే.. సూర్య నటించిన ‘కరుప్పు’ కూడా నిన్నే ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తుంది. అలాగే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’, ‘హరుడు’ వంటి చిత్రాలు కూడా వచ్చి వీకెండ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్గా మారింది. ఇక ఆలస్యం ఎందుకు కొత్త సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి. ఆహా తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు విలేజ్…
