Author: swathi.gnec@gmail.com

వాయు కాలుష్యం యొక్క ఆరోగ్య ప్రభావాలు: ప్రస్తుత కాలంలో గాలి కాలుష్యం ఊపిరితిత్తులను పాడు చేయడం మాత్రమే కాదు కిడ్నీలపై కూడా చాలా సరియైన పరిశోధన చూపుతోందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ప్రధానంగా వాహనాల నుంచి వచ్చే ప్రమాదకరమైన పొగలో ఉండే చిన్నపాటి కణాలు, ప్రత్యేకించి పీఎం 2.5 (PM2.5) అనే పార్టికులెట్ మ్యాటర్ వల్ల కిడ్నీలపై మార్పులు జరుగుతున్నట్లు గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన డేటా ప్రకారం .. గాలిలో ఎక్కువగా పీఎం 2.5 మంది నివసించే వారిలో కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం సుమారు నాలుగు రెట్లు పెరిగిందని పరిశోధకులు పేర్కొన్నారు. అంటే గాలిలో ఈ హానికరమైన కణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు కిడ్నీ సమస్య కోసం ఆసుపత్రుల్లో చేరే ఇతర ప్రాంతాల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రత్యేకించి హై ట్రాఫిక్ రోడ్ల దగ్గర, పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో…

Read More

Virat kohli : విరాట్ కోహ్లి అందరికీ నచ్చుతాడు.. అందరినీ మెప్పిస్తాడు.. అదే కారణం | ఇరాట్ కోహ్లీ విశ్వవ్యాప్తంగా ప్రేమించబడ్డాడు – అతని అభిరుచి, వైఖరి, ఫిట్‌నెస్, రికార్డులు మరియు స్ఫూర్తిదాయకమైన క్రికెట్ ప్రయాణం అతనికి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను సంపాదించి పెడుతుంది. హోమ్ → స్పోర్ట్స్ → Virat kohli : విరాట్ కోహ్లి అందరికీ నచ్చుతాడు.. అందరినీ మెప్పిస్తాడు.. అదే కారణంసంబందిత వార్తలు

Read More

ప్రచురించబడిన తేదీ :మే 18, 2026 , సాయంత్రం 6:21 కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉత్సాహంగా, ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన ఒక పర్యాటకుల ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. రెండు ఏనుగుల మధ్య అకస్మాత్తుగా జరిగిన ఘర్షణ కారణంగా చెన్నైకి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ అనే మహిళ బలయ్యారు. నిత్యం వారిని విశేషంగా ఆకర్షించే ఏనుగుల స్నానాల పర్యాటకులు ఎంతో ఆనందంగా వీక్షిస్తున్న సమయంలో, క్షణాల వ్యవధిలో ఈ దారుణమైన ఘోర ప్రమాదం సంభవించింది. ఉదయం నిత్యకృత్యంలో భాగంగా మంగళవారం మావటి ఏనుగులకు స్నానం చేయిస్తున్నారు. పర్యాటకులు కూడా సమీపంలోనే నిలబడి ఆ దృశ్యాలను ఎంతో కుతూహలంతో చూస్తున్నారు. అయితే, క్షణాల వ్యవధిలో వాతావరణం భయానకంగా మారిపోయింది. అక్కడ ఉన్న ‘కాంచన్’ అనే ఏనుగు ఒక్కసారిగా ‘మార్తాండ’ అనే మరో ఏనుగుపై దాడికి దిగింది. అక్కడ…

Read More

కరుప్పు వీరభద్రుడు 3 రోజుల కలెక్షన్స్: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ లో చాలా కష్టమైన ఫేస్ ని ఎదురుకుంటున్న సూర్య ని చూసి , ఇక ఆయన ఇప్పుడు సూపర్ హిట్స్ ని అందుకోవడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ రీసెంట్ గా విడుదలైన ‘కరుప్పు’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీ ని చూస్తుంటే , సూర్య రేంజ్ ఏంటి అనేది ఈ జనరేషన్ కుర్రాళ్లకు సూచిస్తుంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఈ చిత్రం రెండవ రోజు , మూడవ రోజు నమోదైన వసూళ్లు తమిళ సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్న విజయ్ , రజినీకాంత్ , అజిత్ సినిమాల వసూళ్లను మించి ఉన్నాయి. ఇది సాధరణమైన విషయం కాదు. మూడవ రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు…

Read More

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతిలో (ఈ సి ఆర్ ఆర్ సరస్వతి నిలయం) కళాజ్యోతి కార్యవర్గం ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తన విభావరి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం పట్ల కళాజ్యోతి కార్యవర్గం అధ్యక్షులు కె నారాయణ, కార్యదర్శి బి రామకృష్ణ, ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే ఈ సంకీర్తన విభావరి నిర్వహించామని తెలిపారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్ట్ కళాకారులు ఆలపించిన సంకీర్తన గానము అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఉన్నారు.

Read More

ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం – TeluguISM – తెలుగు వార్తలు | తెలుగు న్యూస్ | తాజా తెలుగు వార్తలు | తెలుగు వార్తలు లైవ్ | తెలుగు వార్తలు ఆన్‌లైన్ | తెలుగు బ్రేకింగ్ న్యూస్ హోమ్బ్రేకింగ్ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం

Read More

సౌత్ బ్యూటీ రష్మిక మందన్న హిందీలో సరిపడా సినిమాలు చేస్తోంది. ఆమె కాక్‌టెయిల్ 2లో నటిస్తోంది మరియు పాటల ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. రష్మిక తన సహనటి కృతి సనన్‌పై ప్రశంసలు కురిపించినప్పుడు అనుకోకుండా ‘ఎఫ్ వర్డ్’ని ఉపయోగించింది. కృతి సనన్ తనను చాలా హాట్ గా పిలుస్తున్నారని ఆమె ప్రశంసించింది. “నువ్వు చాలా హాట్‌గా కనిపిస్తున్నావు. అది ప్రపంచానికి తెలుసు మరియు నువ్వు ****** హాట్‌గా ఉన్నావు” అని వేదికపై రష్మిక చెప్పింది. ఆమె త్వరత్వరగా “ఓహ్, సారీ! సైలెన్స్ దట్” అని చెప్పింది. రష్మిక ప్రకటనకు ఆడిటోరియంలోని ప్రేక్షకులు సందడి చేశారు. సినిమాలో తమ కెమిస్ట్రీని రష్మిక మ్యాజికల్‌గా పేర్కొంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన కాక్‌టెయిల్ 2 చిత్రానికి హోమీ అడజానియా దర్శకుడు. ప్రీతమ్ సంగీతం అందించిన ఈ సినిమాపై…

Read More

ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే చాలు.. అబ్బా! ఆ సర్వర్ ఎప్పుడు డౌన్ అవుతుందో అని టెన్షన్ పడని ప్రయాణికులు ఉండరు. ముఖ్యంగా తత్కాల్ ఓపెన్ అయినప్పుడు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ హ్యాంగ్ అవ్వడం అందరికీ పెద్ద తలనొప్పి. కానీ ఇకపై ఆ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. భారతీయ రైల్వే సరికొత్త టెక్నాలజీతో టికెట్ బుకింగ్ సిస్టమ్‌ను పూర్తిగా మారుస్తోంది. ఆగస్టు 2026 నుంచి సెకన్ల వ్యవధిలోనే మీ టికెట్ మీ చేతికి వచ్చేలా ప్లాన్ చేస్తోంది. పాత పద్ధతికి బై-బై.. కొత్త టెక్నాలజీకి వెల్‌కమ్: రైల్వే శాఖ ప్రస్తుత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) దాదాపు 1986 నాటిది. అంటే 40 ఏళ్ల క్రితం నాటి పాత టెక్నాలజీ అన్నమాట. అందుకే ఇప్పుడు దీని స్థానంలో సరికొత్త క్లౌడ్ ఆధారిత టిక్కెట్ బుకింగ్ వ్యవస్థను తీసుకురావడానికి రైల్వే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఐదు రెట్లు పెరగనున్న బుకింగ్ వేగం: ఈ కొత్త క్లౌడ్…

Read More

Paytm Pocket Money : టీనేజర్లకు అదిరిపోయే ఫీచర్.. బ్యాంక్ ఖాతా లేకున్నా పేటీఎం పేమెంట్స్.. ఎలాగంటే? | Paytm టీనేజర్స్ కోసం పాకెట్ మనీ ఫీచర్‌ను ప్రారంభించింది ఇది ఎలా పనిచేస్తుంది | 10టీవీ

Read More

మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు, ఫ్లడ్ లైట్లు వేసుకుని ఎదురు చూస్తున్న పెద్ది ట్రైలర్ వచ్చేసింది. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో పాటు ఇతర క్యాస్ట్ అండ్ క్రూ హాజరు కాగా మీడియా ముందు ఆవిష్కరించారు. జూన్ 4 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి కళ్ళు ఈ వీడియో మీదే ఉన్నాయి. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న అంచనాలను మరింత పెంచేందుకు ఇదే కీలకాంశం. ఈసారి స్టోరీ దాచకుండా చెప్పారు. విజయ మీరు ఒక కొండప్రాంతం కింద ఉండే ఊరు పెద్ది (రామ్ చరణ్)ది. క్రికెట్, రన్నింగ్ రేస్, కుస్తీ ఆట ఏదైనా సరే గెలవడం తప్ప ఓడటం తెలియని మొండోడు. జనాన్ని కూలీలుగా మార్చి బానిసల్లా చూస్తే పెద్దోళ్లను ఎదిరించే పరిస్థితి పెద్దికి వస్తుంది. దీని వల్ల పోలీసులు ఊరి మీద పడి భీభత్సం చేస్తారు. దీంతో పెద్దికి ఢిల్లీ వెళ్లే కఠిన సవాల్…

Read More