Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- సోషల్ మీడియా మానిటరింగ్కు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు:పవన్ కళ్యాణ్
- యాదగిరిగుట్ట, OTR, NTV తెలుగులో ఆఫ్ ది రికార్డ్
- TGPSC Notification : టీజీపీఎస్సీ కొత్త నోటిఫికేషన్ పడిందోచ్.. నెలకు రూ. 1.27 లక్షల వరకు జీతం.. ఈ అర్హత ఉంటే అప్లయ్ చేయొచ్చు! | నిరుద్యోగ యువతకు పెద్ద అవకాశం Tgpsc తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది
- Govt Teachers : రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. విద్యార్థులకే కాదు.. ఇక ప్రభుత్వ టీచర్లకు ఫ్రీ బెనిఫిట్స్! | తెలంగాణ ప్రభుత్వం ఉచిత అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన కార్యక్రమంలో ఉపాధ్యాయులను చేర్చింది
- 7 కిలో మీటర్లు ఎత్తైన అడవుల నుండి ప్రయాణం..వీడియో
- తెలంగాణ : తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలివే
- ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..! | దీర్ఘాయువు దేశాలు | ఎక్కువ కాలం జీవించే వ్యక్తులు | అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశాలు | నీలి మండలాలు | ఆరోగ్యకరమైన జీవనశైలి | దీర్ఘాయువు రహస్యాలు | 100 సంవత్సరాలకు పైగా జీవించండి | శతాధికులు | ఆరోగ్యకరమైన వృద్ధాప్యం | సహజ దీర్ఘాయువు | ఆరోగ్యకరమైన ప్రజలు ఉన్న దేశాలు
- మైత్రి మూవీ మేకర్స్తో ధృవ్ విక్రమ్ తదుపరి చిత్రం అధికారికంగా ప్రారంభించబడింది
Author: swathi.gnec@gmail.com
హైదరాబాద్: జవహర్నగర్ పోలీస్స్టేషన్లోని కౌకూర్లో రిర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్లో శనివారం నిర్వహించినసీపీ మల్కాజిగిరి డీ సుమతి వివరాలు. నేపాల్కు చెందిన మీనా అలియాస్ మమత, రాజేష్లు కొన్ని నెలల క్రితం కౌకూర్లోని రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, విజయలక్ష్మి ఇంట్లో పని మనుషులుగా చేరారు. ఇంట్లో దంపతులు మాత్రమే ఉంటున్నారని, భారీగా నగదు, బంగారం, వెండి ఉన్నాయని పేర్కొన్నారు. సొత్తు దోచుకోవాలని భావించిన మమత.. మరోచోట పనిచేస్తున్న నేపాలీయులు రాజేష్, సబీనా, చాంగ్, సామ్రాట్, బిశ్వాల్, కమల్, శంకర్లతో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 11న తన పుట్టినరోజు అంటూ మమత అబద్ధం చెప్పి గ్యాంగ్తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్లో వేడుకలు జరుపుకుంది. అనంతరం రాత్రి 8.30 గంటల సమయంలో గ్యాంగ్ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించారు. మురళీమోహన్, విజయలక్ష్మిలను కట్టేసి మత్తు పదార్థాలు ఇచ్చారు. తర్వాత బీరువాలు పగులగొట్టి…
TS EAMCET 2026 ఫలితం : తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు వచ్చేశాయ్ .. టాపర్లు వీరే.. రిజల్ట్ తెలుసుకోండిలా.. | Ts Eamcet 2026 ఫలితాలు విడుదలయ్యాయి | 10టీవీ
తెలంగాణ:పోక్సో కేసులో( పోక్సో కేసు ) నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్(బండి సాయి భగీరథ్) అలియాస్ భగీరథ్పై సైబరాబాద్ పోలీసులుమూలం:TeluguStop.com మరింత చదవండి..
సుకుమార్: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళలో సుకుమార్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలను చేసిన సుకుమార్ ప్రస్తుతం మరోసారి రామ్ చరణ్ తో జతకట్టబోతున్నాడు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా డిఫరెంట్ గా ఉంటుందని కథ ను సైతం ఫైనల్ చేసి పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ ని ఒక ప్రొడ్యూసర్ దారుణంగా అవమానించాడు అంటూ అతని అభిమానులైతే చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అది అవమానం కంటే కూడా సినిమా సక్సెస్ అవ్వడానికి తనకి తానే అవమానించుకున్నాడు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజుగా తెలుస్తుంది. సుకుమార్ అల్లు అర్జున్ తో చేసిన ఆర్య సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.…
OnePlus 9 5G : వన్ప్లస్ 5G ఫోన్పై భారీ డిస్కౌంట్.. DSLR రేంజ్ కెమెరా, జస్ట్ మీ బడ్జెట్ ధరలోనే! | Oneplus 9 5g భారతదేశంలో ధర తగ్గింపు 48mp కెమెరాపై రూ. 21000 వరకు భారీ తగ్గింపు | 10టీవీ
తెలుగు సినిమా 2026 సంక్రాంతిని జరుపుకుంది మరియు సంవత్సరం సానుకూలంగా ప్రారంభమైంది. సంక్రాంతి సినిమాల రన్ ముగిసిన తర్వాత తెలుగు సినిమా కష్టాల్లో పడింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మరియు మే నెలల్లో (ఇప్పటి వరకు) విడుదలైన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ అవ్వలేదు. ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు తమ పెట్టుబడులను రికవరీ చేయడానికి కష్టపడుతున్నారు. ఈ సంవత్సరం తెలుగు సినిమాకి వేసవి చాలా వినాశకరమైనది మరియు ఇప్పటి వరకు టాలీవుడ్కి ఇది చెత్త వేసవి. టాలీవుడ్కి పెద్ద రిలీఫ్ కావాలి మరియు పెద్దిపై భారీ ఆశలు ఉన్నాయి. పెద్ది తెలుగు సినిమా తర్వాత భారీ విడుదల. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి మరియు పెద్ది సూపర్ స్ట్రాంగ్ నోట్లో తెరకెక్కుతుందని ప్రారంభ అంచనాలు చెబుతున్నాయి. పెద్ది సక్సెస్ టీమ్తో పాటు తెలుగు సినిమాకు పెద్ద అవసరం. థియేట్రికల్ డీల్స్…
గంజాయి మత్తు: ఒక్కప్యాకెట్ ఇప్పించండి.. మీ కాళ్లు పట్టుకుంటా.. సెల్ టవర్ ఎక్కి యువకుడు వీరంగం.. చిత్రం యొక్క శీర్షిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి బాబులు శృతి తప్పుతున్నారు. డ్రగ్స్ మత్తు కోసం బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో హనుమంతు అనే యువకుడు గంజాయి కోసం నానా రభస చేశాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. మీ కాళ్లు పట్టుకుంటా.. నాకు గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్ అంటూ సెల్టవర్ ఎక్కాడు. ఉడుతల హనుమంతు అనే యువకుడు మద్యం మత్తులో 150 అడుగుల బీఎస్ఎన్ఎల్ సెల్టవర్ ఎక్కాడు. అనేక విన్యాసాలు దానిపై చేస్తూ, దూకేస్తానని భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే ఎస్సై దేవకుమార్ చాకచక్యంగా వ్యవహరించి, అతడిని సెల్ టవర్పై నుంచి కిందకు దించి అదుపులోకి తీసుకున్నాడు. అయితే సెల్టవర్ ఎందుకు ఎక్కావని ఎస్సై ప్రశ్నించగా..…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో హ్యాంగ్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో రజనీకాంత్ చక్రం తిప్పడని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలవబోతున్నాయని రూమర్స్ వచ్చాయి. దాంతో విజయ్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ పై ట్రోలింగ్స్ చేసారు. విజయ్ సీఎం కావం రజనీకి ఇష్టం లేదని అందుకే చేస్తున్నాడని విమర్శలు చేసారు. ఎన్నికల ఫలితాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ రూమర్లపై ఘాటుగా స్పందించారు రజనీ . ఈ రోజు మీడియా ముఖంగా రజనీకాంత్ మాట్లాడుతూ ‘డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ను తాను కలవడం వెనుక కేవలం స్నేహం మాత్రమే ఉందని దానికి రాజకీయ రంగు పూసి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఉంది. ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గంలో సర్ప్రైజింగ్గా స్టాలిన్ ఓడిపోవడం తనను ఎంతగానో బాధించింది. స్టాలిన్ ఓడిపోయినందుకు ఒక స్నేహితుడిగా…
హైదరాబాద్ : మెహదీపట్నంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.26.80 లక్షల విలువైన 137.60 గ్రాముల ఎండీఎంఏ, వోల్వో కారు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్, ప్యాకింగ్ కవర్లు, తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్కు చెందిన ప్రధాన నిందితుడు ఎం. శుభమ్ కుమార్ మిశ్రాకు గంజాయి, ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉంది. అతడి చిన్ననాటి స్నేహితుడు బుసా సాయి నిఖిల్ యాదవ్ వద్ద నుంచి డ్రగ్స్ సేకరించేవాడు. తన అవసరాలతో పాటు ఇతరులకు విక్రయించేందుకు కూడా ఎండీఎంఏ తెప్పించుకునేవాడు. ఇటీవల చిలకలగూడ పోలీసులు సాయి నిఖిల్ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయినా శుభం తన దందా ఆపలేదు. తన స్నేహితులు సోహమ్ నాయక్, కలంగి రాజేశ్తో కలిసి డ్రగ్స్ విక్రయాలు కొనసాగిస్తున్నారు. పెద్ద మొత్తంలో తెచ్చిన ఎండీఏను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు అమ్మేవారు. డ్రగ్స్ సరఫరా కోసం…
Malavika Mohanan And Vijay: బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టే వాళ్లను ఏమంటారు.. అసలు సంబంధాన్ని అంటగట్టే వాళ్లను ఏమంటారు.. ఇప్పటి కాలంలో అయితే జర్నలిస్టులు సారీ డిగ్రీ చదివి సో కాల్డ్ సన్నాసులు అనలేమో.. పైగా తాము పాత్రికే ఉద్దరిస్తున్నట్టు.. తాము ఉద్దండులం అన్నట్టు. వరకైనా చదువుకున్నారా.. జర్నలిజం పాఠాలు తెలుసా.. ఎలాంటి ప్రశ్నలు వేయాలి.. ఎలా సమాధానాలు తెలుసుకోవాలి.. ఎలాంటి ప్రమాణాలు పాటించాలి.. ఇవేవీ తెలియదు. గొట్టం పట్టుకోగానే ప్రతి ఒక్కడు సర్వాంతర్యామి లాగా.. సర్వశక్తి సంపన్నుడిగా బిల్డ్అప్ ఇస్తుంటారు. ఈ తరహా పాత్రికేయలో తమిళనాడుకు చెందిన పాత్రికేయులు పీహెచ్డీ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారు మాట్లాడుతున్న మాటలు.. అడుగుతున్న ప్రశ్నలు బి స్థాయి కంటే దారుణంగా ఉన్నాయి. అసలు ఎవరితో మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడుతున్నామనే సోయి లేకుండా పోతోంది. ఆడవాళ్లను అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నారు. వారు ఇబ్బంది పడుతున్నా సరే రాక్షస ఆనందం పొందుతున్నారు. అటువంటిదే…
