Author: swathi.gnec@gmail.com

ప్రచురించబడిన తేదీ :మే 17, 2026 , మధ్యాహ్నం 12:14 విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (ఆదర్శ కుటుంబం). ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌కు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్.. చాలా ఏళ్ల తర్వాత వెంకీని డైరెక్ట్ చేస్తే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ మ్యూజికల్ అప్‌డేట్ ఫిలిం సర్కిల్‌లో తెగ హల్ చల్ చేస్తోంది. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం..ఈ సినిమాలో వెంకటేశ్ కెరీర్‌లోని ఒక బ్లాక్‌బస్టర్ వింటేజ్ ఓల్డ్ సాంగ్‌ను రీమిక్స్ (రీమిక్స్ సాంగ్) చేయబోతున్నారట. గతంలో వెంకీ నటించిన ఒక పాపులర్ సినిమాలోని ఎనర్జిటిక్ సాంగ్ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా సరికొత్తగా కంపోజ్ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ రీమిక్స్ సాంగ్‌లో వెంకటేశ్ తన మార్క్ సిగ్నేచర్…

Read More

టాటా మోటార్స్: భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఇథనాల్ బ్లెండింగ్‌ను ముమ్మరంగా ముందుకు తీసుకువెళుతోంది. ఇప్పటికే E20 (పెట్రోల్ 80 శాతం, ఇథనాల్ 20 శాతం)ని అందుబాటులోకి తెచ్చింది. భవిష్యత్తులో దీనిని E85 లేదా పూర్తి స్థాయిలో E100కు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ఇలాంటి కార్లనే తయారు చేస్తున్నాయి. అలాంటి వాటిలో TATA ఒకటి. దేశీయ తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ నుంచి E20 కార్లు రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే… టాటా మోటార్స్ 2023 నుండి తమ అన్ని వాహనాలను E20 ప్రమాణాలకు అనుగుణంగా మార్చేసింది. కేవలం ఇథనాల్‌తోనే ఆగకుండా ఎలక్ట్రిక్ (EV), సీఎన్‌జీ (CNG), హైడ్రోజన్ వంటి బహుళ పర్యావరణహిత ఇంధన వనరులపై సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగానే ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో టాటా ప్రదర్శించిన ‘పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్’…

Read More

ఆర్టీసీ విద్యుత్ బస్సుల నిర్వహణ దేశానికే ఆదర్శం – TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | తాజా తెలుగు వార్తలు | తెలుగు వార్తలు లైవ్ | తెలుగు వార్తలు ఆన్‌లైన్ | తెలుగు బ్రేకింగ్ న్యూస్ హోమ్బ్రేకింగ్ఆర్టీసీ విద్యుత్ బస్సుల నిర్వహణ దేశానికే ఆదర్శం

Read More

నిన్న వారం విడుదలైన గోదారి గట్టుపైనకు మిక్సిడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. తండ్రి కూతురి ఎమోషన్ ని తీసుకుని ఒక ఆటో డ్రైవర్ ప్రేమకథకు ముడి పెడదామని చూసిన దర్శకుడు అందులో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ఫలితంగా వీక్ డేస్ మొదలయ్యాక విపరీతమైన డ్రాప్ కనిపించింది. దీంతో ముందు రిలీజ్ వరకు తెగ హడావిడి చేసిన టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ప్రెస్ మీట్లు, లేకుండా మౌనం వహించింది. హీరో హీరోయిన్ కొన్ని టూర్లు వేస్తున్నారు కానీ అవి జనాల్లోకి వెళ్ళడం లేదు. అసలు సంగతేమిటంటే గోదారి గట్టుపైన రెండో వారంలో చాలా చోట్ల కొనసాగుతోంది. వేరే సినిమాలు లేకపోవడం, డబ్బింగులు ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడం వల్ల ఎగ్జిబిటర్లు కంటిన్యూ చేస్తున్నారు. వీరభద్రుడు టాక్ యావరేజ్ లేదా ఫ్లాప్ అయ్యే స్థాయిలో ఉన్నా ఆక్యుపెన్సీలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఏ సెంటర్స్ అధిక శాతం హౌస్ ఫుల్స్ నమోదు చేశాయి.…

Read More

తెలంగాణలో ఇంటింటి సర్వే నిరంతరాయంగా కొనసాగుతుంది. జనగణన చేస్తున్నారు. ప్రజల వివరాలను నమోదు చేయడానికి మొత్తం ముప్పయి ప్రశ్నలను సిద్ధం చేశారు. మొత్తం పదహారు భాషల్లో ప్రశ్నావళిని రూపొందించిన అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారు.33 ప్రశ్నలతో…జనగణనలో నిక్కచ్చిమైన సమాచారం అందించాలని కోరుతున్నారు. ఇంటి యజమాని వివరాలతో పాటు అన్ని రకాలుగా ఆదాయ వివరాలను తెలసుకుంటున్నారు. అదే సమయంలో కులం పేరు కూడా అడిగి తెలుసుకుని నోట్ చేసుకుంటున్నారు. కులగణనతో పాటు జనగణనకు కూడా అధికారులు సహకరించాలని కోరుతున్నారు

Read More

Pawan Kalyan : పవన్ పావులు కదపడం ప్రారంభించినట్లేనా? | జిల్లా కోఆర్డినేటర్లు, 20 లక్షల సభ్యత్వాలతో జనసేన గ్రౌండ్ స్ట్రాటజీని ముమ్మరం చేసిన పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో కీలక శక్తిగా ఎదగాలని ప్లాన్ చేస్తున్నారు. సంబందిత వార్తలు

Read More

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి | కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు మరణించారు హోమ్ → క్రైం → Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతిసంబందిత వార్తలు

Read More

ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే యువతకు “మిస్ అవ్వకూడని అవకాశం”. ఇప్పుడు అదే మార్కెట్ ముందు వాళ్లు ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. నిజానికి ఇది వెనకడుగు కాదు.. ఒక ఆలోచన. స్టాక్ మార్కెట్ అప్పట్లో యువతకు అవకాశాలు ప్రపంచంగా కనిపించాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఈజీగా అందుబాటులోకి రావడంతో జెన్ జెడ్ పెద్ద సంఖ్యలో పెట్టుబడుల వైపు అడుగులు వేసింది. ఆ సమయంలో వాళ్లను ముందుకు నడిపించిన భావన “FOMO” (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) అంటే ఇతరులు లాభాలు పొందుతున్నప్పుడు మనం వెనకపడకూడదనే ఆత్రుత. కానీ కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు మారాయి. ఎప్పుడూ పైకి వెళ్లేలా కనిపించిన స్టాక్స్ ఒక్కసారిగా ఊగిసలాటకు లోనయ్యాయి. లాభాలు తగ్గాయి. కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా ఎదురయ్యాయి. ఈ అనుభవాలు యువతలో కొత్త భావనను తెచ్చాయి. అదే “FOWT” (ఫియర్ ఆఫ్ రాంగ్ టైమింగ్).. అంటే తప్పు సమయంలో పెట్టుబడి…

Read More

వరకు పెట్రోల్, డీజిల్ ( పెట్రోల్, డీజిల్ )ధరల పెంపు ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మే 15, 2026 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు ₹3 వరకు పెంచినట్లు ప్రకటించారు.దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరల్లో ఇది తొలి భారీ పెంపుగా ఉంది ముడి చమురు ( క్రూడ్ ఆయిల్ ) ధరలు భారీగా పెరగడం ఈ ధరల పెంపుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో సరఫరా అంతరాయాలు చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది.భారత్ తన అవసరాల్లో 85% కంటే ఎక్కువ ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా తప్పదని నిపుణులు చెబుతున్నారు.ధరలు రాష్ట్రాల వారీగా పన్నుల కారణంగా మారుతున్నప్పటికీ, ఢిల్లీలో పెట్రోల్ ధర సుమారు ₹97.77, డీజిల్ ధర ₹90.67కు చేరినట్లు నివేదికలు వెల్లడించాయి.ముబై, చెన్నై, కోల్‌కతా వంటి…

Read More

ఆంధ్రప్రదేశ్:ఏలూరు(ఏలూరు) వెస్ట్ సంబంధితశాఖ(అటవీ శాఖ) డివిజన్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కమూలం:TeluguStop.com మరింత చదవండి..

Read More